grideview grideview
  • Feb 29, 07:29 PM

    మహిళల టీ-20 వరల్డ్ కప్: శ్రీలంకపై భారత్ ఘన విజయం

    ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు జైత్రయాత్ర అప్రతిహాతంగా కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరిగిన మ్యాచ్ లోనూ జట్టు సభ్యులు జయకేతనం ఎగురవేసి వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను తొలి...

  • Feb 27, 07:03 PM

    మహిళల టీ-20 వరల్డ్ కప్: భారత్ ఖాతాలో మూడో విజయం

    ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన తొలిజట్టుగా నిలిచింది. మహిళల ప్రపంచకప్ లో తన జైత్రయాత్ర కొనసాగిస్తూ మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మరో అద్భుత,...

  • Feb 26, 09:31 PM

    తాజా ఐసీసీ ర్యాంకింగ్స్: విరాట్ స్థానంలోకి స్మిత్.. బూమ్రా ఔట్..

    న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి షాక్‌ తగిలింది. టెస్ట్‌ బ్యాట్సమన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా...

  • Feb 24, 09:47 PM

    మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. బంగ్లాపై గెలుపు

    ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ అస్ట్రేలియాలోని పెర్త్ లో వాకా స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్...

  • Feb 21, 07:51 PM

    మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. అసీస్ పై గెలుపు

    ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. హాట్ ఫేవరెట్ జట్టైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలోనే చిత్తుచేసింది. మహిళల టీ-20 ఆరంభపు మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని...

  • Feb 21, 07:08 PM

    స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక నిర్ణయం.. క్రికెట్ కు దూరం

    టీమిండియా వెటరన్‌ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ఓజా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పే...

  • Feb 18, 06:32 PM

    భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

    భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ అభిప్రాయం వ్యక్తం...

  • Feb 18, 05:43 PM

    ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

    ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ జట్లలో టీమిండియా కూడా వుందని, వరల్డ్...