దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా సత్ఫాలితాలు మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఇక...
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సి ర్యాంకింగ్ విధానంలో తీసుకువచ్చిన మార్పులతో టీమిండియా టెస్టు ర్యాంకింగ్ లలో తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానాన్ని కైవసం చసుకుంది. కాగా అసీస్...
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన్ ఈ సినిమా బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. అందులోనూ...
బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు రిషీకపూర్ కన్నుమూయడంతో పలువురు టీమ్ఇండియా క్రికెటర్లు సంతాపం తెలిపారు. కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్తో పాటు ఇతర...
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ వైరస్ ధాటికి పాకిస్తాన్ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితులను అదుకునేందుకు దేశాలు ముందుకు రావాలని పలువురు క్రికెటర్లు ప్రాధేయపడుతున్నారు. అయితే ఇవేమీ...
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం అంత సులువేం కాదని అంటున్నాడు కేఎల్ రాహుల్. అభిమానుల నుంచి ధోనీ స్థాయి అంచనాలు తట్టుకుని వికెట్ కీపింగ్ లో రాణించాలి.పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చాలా...
టీమ్ఇండియా మాజీ సారథి అనిల్కుంబ్లే తన కెరీర్లో అత్యుత్తమ కెప్టెన్ అని మాజీ పేసర్ ఆర్పీసింగ్ అన్నాడు. మాజీ బ్యాట్స్ మన్ ఆకాశ్ చోప్రాతో ముచ్చటించిన లెఫ్ట్ఆర్మ్ పేసర్.. తన కెరీర్లో ది బెస్ట్ కెప్టెన్ అనీల్ కుంబ్లే అని చెప్పారు....
కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిన నేపథ్యంలో.. క్రికెట్ ఆడి ఆ డబ్బులను ఇరు దేశాలు కరోనా వైరస్ నియంత్రణకు వినియోగించుకోవచ్చున్న పాకిస్థాన్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ వాఖ్యలపై మరోమారు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు....