మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని పరిగణలోకి తీసుకుని వారి ఔనత్నాన్ని గుర్తించి...
రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి. భాషాభిమానంతో స్వతంత్రానికి పూర్వమే వారు తమ...
ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న మాటను పక్కనబెడితే.. ప్రతీ రూపాయికి.. అర్థకు.....
ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి వారిగా అమ్మగా మారింది. భారతీయులతో ‘అమ్మ’అని...
దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే అహారం గురించి తెలుసుకున్నారు. అదీ ఒక...
డా. సునీతా కృష్ణన్ ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త. బాలికలు అక్రమ రావాణ చేసేవారి పాలిట సింహస్వప్నం. మహిళలపై అఘాయిత్యాలు, బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దిగి.. కూరుకుపోయిన అమాయక బాలికలను, యువతులను రక్షించి.. వారికి రక్షణగా నిలుస్తున్న ఓ తల్లి. ప్రజ్వల...
భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి ఒక అరుదైన ఘనత వున్న విషయం తెలిసిందే! కాకతీయ రాజ వంశం కీర్తిని నలుదిశలా వ్యాపింపచేసి.. ఘనకీర్తిని సొంతం చేసుకున్న తెలంగాణ వీరనారిగా నిలిచింది రాణి రుద్రమదేవి. కాకతీయ రాజవంశం నుంచి ఎంతోమంది రాజులు, రాణులు...
హైద్రాబాద్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి పాటు పడిన వీరనారి జె.ఈశ్వరీబాయి. తెలంగాణ తొలిదశ రాష్ట్రోద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాంతంలోని దళితుల సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. అప్పటి సామాజిక పరిస్థితులను కూడా ఎదురోడ్డి మరీ దళితులను...