టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ ధోని రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన ఎంతలా కష్టపడుతున్నారు.. అందుకు ఎలా సన్నధమవుతున్నారో చెప్పుకోచ్చాడు టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు సురేష్ రైనా....
టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఓ అరుదైన ఆటగాడు. వికెట్ కీవపింగ్ బ్యాటింగ్, సారధ్య బాధ్యతలు, బంతిబంతికీ మారే వ్యూహప్రతివ్యూహాలు.. వీటన్నింటినీ నిర్వహిస్తున్నా ఎంతో గ్రౌండ్ లో ఎంతో ప్రశాంతంగా వుండే క్రికెటర్ ఆయన. గత ఏడాది...
కశ్మీర్ కు చెందిన అమీర్ వాసిం గురించి వింటే ఇది నమ్మశక్యం కాదేమో అనుకుంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత అద్భుతం అనక మానరు. అమీర్ కు రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడగలడు. మెడకు బ్యాట్ తగిలించుకుని, తనదైన...
ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాలో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి మరోమారు చోటు దక్కింది. రూ. 196 కోట్ల ఆదాయంతో కోహ్లీ ఈ జాబితాలో 66వ స్థానంలో నిలిచాడు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో...
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో తమ చేతిలో టీమీండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయిందని తాను అన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ జట్టు కావాలని ఓటమి పాలైందని...
టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ధోని మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ సారి మళ్లీ ఆయన తన రిటైర్మెంట్ విషయమై నెట్టింట్లో చర్చనీయాంశంగా మారారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన రిటైర్మెంట్పై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి....
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవని.. ఆయనను ఔట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనని చాలా మంది భావించేవారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ అన్నాడు. సెహ్వాగ్ భారత్...
ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ పై తనకు విశ్వాసం లేదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆస్ట్రేలియా ఏ విధంగా నంబర్ వన్ జట్టని ప్రశ్నించారు. 2016 అక్టోబర్ నుంచి టెస్టుల్లో నంబర్ వన్ గా కొనసాగుతున్న భారత్.....