దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫా డుప్లెసిస్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం ద్వారా జట్టు మరింత ముందుకు వెళ్లడానికి...
ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైన వేళ.. శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి జట్టు త్వరగానే కొలుకుని మేము సైతం అంటూ బరిలోకి దిగేందుకు రెడీ...
న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేలో మాత్రం తొలి మ్యాచ్ ఓటమిపాలై శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అతిధ్యజట్టుపై విజయం సాధించాలన్న కసితో ఉన్న భారత్ జట్టులో కొన్ని మార్పులు చేస్తే విజయం వరిస్తుందని టీమిండియా మాజీ...
టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకెంతో ఇష్టమని, అతడికి తాను వీరాభిమానినని మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు. టీమిండియాకు రెండు (వన్డే, టీ20) ప్రపంచకప్ లతో పాటు ఒక ఛాంపియన్స్ ట్రోఫీని...
టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మిస్టర్ కూల్ అన్న విషయం తెలిసిందే. మైదానంలోకి దిగినా.. లేక ఇంట్లో తన వాహనాలు, లేదా పెంపుడు జంతువులతో ఆడినా.. అదీ కాక కుటుంబసభ్యులతో హాలీడేలకు వెళ్లినా.. వీటన్నింటినీ పక్కనబెట్టి...
ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. ఈ టోర్నీ చరిత్రలో ఏడోసారి ఫైనల్ కు చేరి సరికొత్త రికార్డును తమ పేరున లిఖించుకున్నారు. దక్షిణాఫ్రికా లోని పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా ఇవాళ జరిగిన ఉపపోరులో చిరకాల ప్రత్యర్థి...
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు. భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్ ధోనీ అని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు. అదే మహేంద్రుడి గొప్పతనమని తెలిపాడు. అలాగే ఐపీఎల్లో...
అతిధ్యజట్టు న్యూజీలాండ్ తో రసవత్తరంగా సాగిన మూడో టీ20లో టీమిండియా హ్యాట్రిక్ విజయంతో సీరిస్ ను చేజిక్కించుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠకరంగా సాగిన పోరులో విరాట్ సేన ఏమాత్రం తగ్గకుండా పోరాడింది. ఫలితంగా మూడవ టీ20లో రెండు జట్లు సమాన...