కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను నిట్ట నిలువునా దోచుకుంటున్నారు. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలపై డబ్బు వసూలుకు అలిపిరి వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేసింది టీటీడీ. అలిపిరి...
కలియుగ దైవం అయిన శ్రీనివాసుడికే మొన్నటి వరకు నీటి కష్టాలు వచ్చాయి. తన దగ్గరికి వచ్చే భక్తులకు తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి వచ్చింది. భక్తుల కష్టాలు చూడలేని శ్రీనివాసుడు వారిని కరుణించాడు. అప్పపీడన ధ్రోణి కారణంగా తిరుపతిలో కురిసిన...
ఈనెల 23, 24 తేదీల్లో వస్తున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం టీడీడీ అధికారులు తిరుమలను సిద్ధం చేస్తున్నారు. ఈ పర్వదినాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు రోజులకు గాను సుమారు...
తిరుపతిలో తెలుగు మహాసభల నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సభా ప్రాంగణమైన అవిలాల చెరువు... నిజంగానే చెరువులా మారింది. దీంతో ఇప్పటికిప్పుడు దీన్ని మళ్లీ మునుపటి స్థాయిలో తీర్చిదిద్దడం అసాధ్యమనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఇదే విషయాన్ని...
తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని కోరు తూ గురువారం పాకాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాల వద్ద ఈ ర్యాలీని ఎంపీడీవో డాక్టర్ వెంకటనారాయణ ప్రారంభించి మాట్లాడారు. తెలుగు...
తిరుమలలో భక్తులు సౌకర్యార్థం నారాయణగిరి అతిథిభవనాల ప్రాంతంలో టిటిడి నిర్మించిన నారాయణగిరి అతిథిగృహం-4ను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించారు. 4.18కోట్ల వ్యయంతో నిర్మించిన అతిథిగృహం 27.147 అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం ఐదు అంతస్థుల్లో నిర్మించిన ఈ అతిథిగృహంలో...
ప్రపంచంలో ఏ భాషలో లేని విధంగా 72 వేల నాడులను కదిలించే అమోఘశక్తి ఉన్న ఏకైక భాష తెలుగుభాష అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్ళబండి కవితాప్రసాద్ ఉద్ఘాటించారు. డిసెంబర్ 27 నుండి మూడు రోజుల పాటు తిరుపతి...
అప్పటివరకు ప్రయాణంలో అలసిపోయిన వెంకన్న స్వామి భక్తులు స్వామివారి ‘శంఖుచక్రనామాలు’ చూడగానే వేయి ఏణుగుల బలం పొందుతారు. వెంకన్న సన్నిధికి చేరుకున్నామనే కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటారు. గోవిందా.. గోవిందా అంటూ శ్రీవారి నామస్మరణతో తిరుమలకు చేరుకుంటారు. తిరుమల రెండవ ఘాట్రోడ్డులోని...