తిరుమల శ్రీవారి ఆభరణాల లెక్కింపు ప్రారంభమైంది. ఏటా నిర్వహించే వార్షిక పరిశీలనలో భాగంగా ప్రత్యేక బృందం స్వామివారి నగలను లెక్కిస్తోంది. నెలరోజుల పాటు జరిగే లెక్కింపు అనంతరం వెంకన్న స్వర్ణాభరణాలను భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.తిరుమల శ్రీవారి స్వర్ణాభరణాల వార్షీక పరిశీలన...
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, పాలకమండలికి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. విధివిధానాల్లో ఎవరి పంతం వారు నెగ్గించుకునే ప్రయత్నంలో విభేదాలు తలెత్తున్నాయి. వ్యక్తిగతప్రయోజనాలకోసం భక్తులను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా కాలినడకన వెళ్లే భక్తులను నియంత్రించే ప్రయత్నంలో మరోసారి విభేదాలు...
మీ గ్యాస్ డీలర్ సేవలు సవ్యంగా లేవనుకుంటే అయితే సదరు డీలర్ను మార్చేసుకోవడం ఇక మీ చేతుల్లో పనే. అంతేకాదు గ్యాస్ కనెక్షన్ల కోసం కాళ్లరిగేలా తిరిగినా పనికావట్లేదా? బెంగపడొద్దు. ఇక ఆ సేవలూ ఆన్లైన్లోనే లభ్యం. వినియోగదారులకు మరింత...
ప్రమాదాలు తలెత్తినప్పుడు మాట్లాడుకోవటం, తూతూమంత్రంగా నివారణ చర్యలు చేపట్టడం మినహా చర్యలు సూన్యం కావటంతో తిరుమల మొదటి ఘాట్ ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. ముఖ్యంగా అవ్వాచారి కోన వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా ఈ తెల్లవారుజామున మరో...
కాలినడకన వెళ్లే భక్తులకు ఉచితంగా జారీ చేసే దివ్యదర్శనం టోకన్ల జారీని పరిమితం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పది రోజులు దీన్ని ప్రయోగాత్మకంగా .... అటు తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు మూడేళ్ల...
సామాన్య భక్తులకు కూడా శ్రీవారిని అతి సమీపం నుంచి దర్శించుకునే భాగ్యం కల్పించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.చాతాండంత క్యూ లైన్. తోపులాటలు.. కొన్ని సెకన్ల పాటు కూడా తిరుమల శ్రీవారిని కనులారా చూడలేకపోతున్నారు భక్తులు. నామాలు తప్ప ... శ్రీవారి రూపం...
కొత్త సంవత్సరం రోజు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి దర్శించుకొని కొత్త కొత్త కోరికలు కోరుకోవాలని ఉంటుంది. అందుకే జనవరి 1న తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. వారి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. సామాన్య భక్తులకే పెద్ద పీట వేయాలని...
తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు చివరి రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్ కు చెందిన రతన్ కుమార్ టీం భామ కలాపంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శించారు. కడపకు చెందిన పల్లేటి లక్ష్మి గుణశేఖరుడి టీం భక్త మార్కాండేయ పౌరాణిక పద్య...