పాకాల-ధర్మవరం రైలు మార్గాన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్గా మార్చినా ప్రయాణికులకు అవసరమైనన్ని రైళ్లు ప్రారంభానికి నోచుకోకుండా పోతున్నాయి. మూడేళ్ల క్రితం 227 కిలోమీటర్ల మార్గాన్ని మీటర్గేజ్ నుంచి బ్రాడ్గేజ్గా మార్చేందుకు రూ.657 కోట్లను ఖర్చు చేశారు. పాకాల-ధర్మవరం మార్గం...
ప్రపంచ నాల్గవ తెలుగు మహాసభలు తిరుపతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జరిగిన జ్యోతి ప్రజల్వనతో తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ప్రధమ పౌరుడు నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్, మంత్రులు, సినీ ప్రముఖులు ...
తెలుగు తల్లి ఔన్యత్యాన్ని చాటేలా... ప్రతి తెలుగువాడు సగర్వంతో జై కొట్టేలా... రేపటి నుంచి మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చూసినంత... విన్నవారికి విన్నంత.. అన్నట్టుగా తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభలు ఉండనున్నాయి.నందన నామ...
ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కేటాయించిన పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన వేదికతోపాటు మిగిలిన ఐదు ఉప వేదికల నిర్మాణం దాదాపు పూర్తయింది.సభల కోసం ప్రత్యేకంగా తారురోడ్లు నిర్మించారు. విద్యుత్ ఏర్పాట్లు చేపట్టారు. ప్లాస్టర్...
ముక్కోటి ఏకాదశి పర్వదినం' తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వీఐపీల తాకిడి అధికం కావటంతో వారికి ఏర్పాట్లు చేయలేక అధికారులు తిప్పులు పడుతున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు ఆపద మొక్కలవాడిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా...
తిరుమల శ్రీవారికి కానుకలు చెల్లించాలనుకుంటున్నారా? ..ఇక సెల్ పోన్ చేతిలో ఉంటే చాలు..మీరు స్వామికి కానుకలు ఇట్టే సమర్పించుకోవచ్చు.. ఇప్పటి వరకు స్వామికి క్రెడిట్ కార్డులు,ఇంటర్ నెట్ ద్వారా భక్తులకు కానుకలు చెల్లించే అవకాశం కల్పించిన టీటీడీ, మొబైల్ ఫోన్ ద్వారా...
తిరుమలలో యాత్రి సదన్ 4 భక్తులకు అందుబాటులోకి వచ్చింది. సర్వహంగులతో యాత్రికులకు సేవలు అందిస్తొంది. సముదాయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాటికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నారు. అద్దె గదులు అవసరంలేని భక్తులు యాత్రి సదన్ 4 గా...
స్వామి కార్యం కన్నా స్వకార్యం మిన్న అన్నట్లు... ఇప్పటికే రాజకీయ, సినిమా నటుల సేవలో టిటిడి అధికారులు తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా సర్కారి హారతి విషయంలో స్ధానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య...