కలియుగ వైకుంఠనా«థుడైన శ్రీనివాసుడికి వేకువజామున జరిగే సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే పూజా కైంకర్యాలలో అనేక సుగంధ పరిమళ ద్రవ్యాలను వినియోగిస్తారు. శ్రీగంధం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, కస్తూరి, పునుగు తైలం, పసుపు వంటి ద్రవ్యాలను...
ఫేస్బుక్లో తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో శ్రీవారి చిత్రాలతో కూడిన నకిలీ ఖాతాలు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి టీటీడీ అధికారికంగా నిర్వహిస్తున్న వెబ్సైట్లు :www.tirumala.org, www.tirupati.org, టీటీడీ కాల్సెంటర్: This email address is being protected from spambots....
శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి మహర్దశ కలగనుంది. అభివృద్ధి పనులకు ఆర్కియాలజీ విభాగం (పురావస్తుశాఖ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం 15వ శతాబ్దానికి చెందింది. ఈ ఆలయం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో...
బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా సెహ్వాల్ శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అధికారులు దక్షిణగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి అష్టోత్తర శివలింగం వద్ద సైనా ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. అనంతరం దక్షిణామూర్తి వద్ద ఆమెకు...
పలు రైలు మార్గాలు, ఆధునిక సౌకర్యాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా ప్రజలకు మూడు రైళ్లు, మూడు లైన్లు ఇచ్చి రైల్వే మంత్రి బన్సల్ తన చతురత చాటుకున్నారు. దక్షిణమధ్య రైల్వే ఆర్థిక రాబడిలో అత్యధిక వాటా సమకూరుస్తున్న చిత్తూరు...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామినే వ్యాపారానికి వాడుకుంటారా అంటూ టీటీడీపై, ప్రభుత్వంపై నగరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. నగరిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీవారు, ఆనందనిలయం ఫొటోలతో వాచీల తయారీకి స్విట్జర్లాండ్కు చెందిన సెంచురీస్ కంపెనీకి టీటీడీ అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించారు....
హైదరాబాద్లో గురువారం సాయంత్రం జరిగిన వరుస బాంబు పేలుళ్లతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించారు. తిరుమల కొండకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఉగ్రవాదుల నుంచి...
రైల్వే బడ్జెట్లో జిల్లాకు నిధులు, కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశాలు కనిపించడం లేదు. తిరుపతి రైల్వే స్టేషన్ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా చేస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రానికి చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య...