grideview grideview
  • Dec 18, 12:49 PM

    Vijay Mallya offers 3 kg gold to Lord Venkateswara.png

    ప్రముఖ వ్యాపారవేత్త కింగ్‌ఫిషర్‌ అధినేత విజయమాల్యా మరోసారి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిపై భక్తిని చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన మాల్యా మూడు కిలోల బంగారాన్ని కానుకగా సమర్పించుకున్నారు. ఆ బంగారాన్ని...

  • Dec 15, 01:14 PM

    Yeddyurappa Visits Tirumala.png

    కొత్త పార్టీని స్థాపించిన తరువాత కర్నాటక జనతాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్యూరప్ప మొదటి సారి తిరుమలకు వచ్చారు. తాను ప్రారంభించిన కొత్త పార్టీకి ప్రజల్లో మద్దతు పుష్కలంగా ఉందని యడ్డీ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో 224 స్థానాల్లో పోటీ...

  • Dec 14, 12:17 PM

    Thirupati city devlope.png

    తిరునగరికి మంచి కాలం వచ్చింది. ప్రపంచ తెలు గు మహాసభల పుణ్యమా అని ఎప్పు డూ లేనంతగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీటీడీ, ఆర్అండ్‌బీ, తుడా, కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఎక్కడికక్కడ ఎవరికి వారు చేయాల్సిన పనులు చకచకా చేస్తున్నారు....

  • Dec 14, 12:14 PM

    Minister T G Venkatesh invite home minister.png

    తిరుపతిలో జరిగే తెలుగు మహాసభలకు కేంద్ర హోం మంత్రి షిండేను పిలుద్దామని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్‌ ప్రతిపాదించారు. అక్కడే రాష్ట్ర విభజన అంశంపై చర్చిద్దామన్నారు. ప్రాంతాలు వేరు కావడం వల్ల సీఎం మార్పు తప్ప ప్రజలకు ఎలాంటి లబ్ధి ఉండదన్నారు....

  • Dec 14, 12:12 PM

    Fake Doctor in Ruya Hospital.png

    ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని రూయా ప్రభుత్వ ఆస్పత్రి లో ఓ ఫేక్‌ డాక్టర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు తిరుపతిలోని రుయా ఆస్పత్రి సిబ్బంది. నాలుగేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా, ఎవరికీ అనుమానం రాలేదు. అధికారులే పరోక్షంగా నకిలీ డాక్టర్‌ను సృష్టించారని తెలుస్తోంది....

  • Dec 12, 10:30 AM

    Bollywood Hemamalini visits tirumala.png

    బాలీవుడ్‌ నటి హేమామాలిని సేవలో టీటీడీ అధికారులు తరించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన హేమామాలినికి రాచ మర్యాదలు చేశారు. ఆమె కుటుంబసభ్యులకు రెండుసార్లు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. భారీ క్యూలెన్లలో వేచిఉన్న భక్తులను పట్టించుకోని అధికారులు.. హేమామాలిని విషయంలో...

  • Dec 12, 10:27 AM

    TTD Initiative To Book For rooms thru online.png

    వసతి కావలసిన అతిథి తానే స్వయంగా కంప్యూటర్ ద్వారా గది పొందే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. 'క్రియాస్' అనే ఈ విధానాన్ని తిరుమలలోని పద్మావతి ఉప విచారణ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం గదుల కేటాయింపుల్లో మరింత పారదర్శకత కోసం...

  • Dec 11, 01:15 PM

    vigilance officers arrest ttd kalyana katta barbers.png

    తిరుమలలోని ప్రధాన కల్యాణకట్టపై టీటీడీ విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. తలనీలాలు సమర్పించే సమయం లో భక్తుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తున్న 20 మంది క్షురకులను అదుపులోకి తీసుకున్నారు. నిఘా విభాగం ఉన్నతాధికారులు వారిని ప్రత్యేక గదిలోకి...