grideview grideview
  • Feb 20, 03:49 PM

    jayaprada-visits-tirumala.png

    దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు, అలనాటి మేటి నటి జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. అమర్ సింగ్ ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థించేందుకు తిరుమల వచ్చానని దర్శనానంతరం జయప్రద తెలిపారు..స్వామి దర్శనం సంతృప్తికరంగా లభించిందని ఆమె తెలిపారు..

  • Feb 18, 02:53 PM

    Grand Celebrations of Rathasapthami.png

    సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై, కమనీయ రూపాలతో భక్తులకు శ్రీనివాసుడు దర్శనమిచ్చాడు. స్వామివారి వాహన సేవల్ని తిలకించి భక్తులు తరించారు.తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

  • Feb 16, 12:50 PM

    Ratha Saptami celebrations in Tirumala.png

    రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ తిరుమలలో భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశముండడంతో.. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అటు రథ సప్తమి రోజు స్వామివారు...

  • Feb 16, 12:45 PM

    Telegram system merger in bsnl.png

    టెలిగ్రాం హవా పోయింది... అ వును ఇది నిజం. ఇంటర్నెట్, ఈ-మెయిల్స్, మొబైల్ ఫోన్ల సంక్షిప్త సందేశాలు రావడంతో టెలిగ్రాఫిక్ సందేశాలకు బ్రేక్ పడింది. ఒకప్పుడు జనానికి పుట్టుక నుంచి చావు వరకు, పెళ్లిళ్ల నుంచి బారసాల వరకు దూర తీరాల్లోని...

  • Feb 02, 11:12 AM

    Lord Venkateswara Talaneelalu.png

    శ్రీవారి ఆలయంలోని తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి రూ.83,53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అలహాబాద్, ఢిల్లీ, బెంగుళూరులో టీటీడీ ఆలయాలను మార్చిలోపు ప్రారంభిస్తామన్నారు. కురుక్షేత్రంలో ఆలయ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు ఈవో చెప్పారు....

  • Feb 02, 10:59 AM

    Sachin Tendulkar visits Tirupati.png

    శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం రాత్రి తిరుమల చేరుకున్నాడు. రాయపాటి సాంబశివరావు విశ్రాంతి భవన సముదాయంలో సచిన్ బసచేశాడు. అంతకుముందు మాస్టర్ ముంబయి నుంచి ప్రత్యే క విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి...

  • Feb 02, 10:54 AM

    ttd-officers-faults-at-tirumala.png

    టీటీడీ  మాస్టర్ ప్లాన్‌లో భాగంగా  తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఇంటి స్థలాలు,దుకాణాలను 2003 లో టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఇళ్లు పోగొట్టుకున్న వారికి ప్రత్యామ్నాయంగా తిరపతి శేషాచలనగర్‌లో 186 మందిక ఇళ్లను కేటాయించింది. వీరిలో 90 శాతం మందికి...

  • Jan 23, 10:49 AM

    Nagarjuna,Amala Visit to Tirumala.png

    ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో నాగార్జున దంపతులు స్వామి సేవలో పాల్గొన్నారు.. దర్శనానంతరం అధికారులు ఆలయంలోని రంగనాయక మండపంలోవారికి తీర్ధప్రసాదాలు అందజేశారు..స్వామిని దర్శించుకోవాడం చాలా సంతోషంగా ఉందని...