భక్తుల తలనీలాలు తీసే విషయంలో సిబ్బంది కొరతతో సతమతమవుతున్న టీటీడీకి ఉచిత సేవ చేసే క్షురకుల వల్ల భారం తగ్గింది. శ్రీవారిసేవ కింద క్షురకులతో భక్తులకు తలనీలాలు తీసే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దీంతో భక్తులు తలనీ లాల సమర్పణకు వేచి...
తిరుపతి మహతి ఆడిటోరియంలో సుప్రసిద్ధ సంగీత విద్యాంసులు ఘంటసాల వెంకటేశ్వర రావు ఆరోధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రముఖ గాయకులు తమ గానామృతంతో సంగీత అభిమానులను కట్టిపడేస్తున్నారు. తిరుపతి ఫిలిం సొసైటీ, ఘంటశాల...
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఒకేసారి 30 మంది కింది స్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు పూర్తిగా జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైమ్స్కేల్ ఉద్యోగులు, ఎన్.ఎం.ఆర్లకు పరిమితం చేశారు. వీసీగా మూడు నెలల...
పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుంచి మన్నార్నాయనిపల్లె వరకు వున్న ఎంబీటిరోడ్డు పనులు నెల రోజులు అవుతున్నా పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కంకరతోలి దాన్ని రోడ్డుపై పరచి పది రోజులుగా విడిచిపెట్టేశారు. కంకర...
శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ శాస్త్రజ్ఞుల విగ్రహాలను ప్రతిష్టించాలంటూ విద్యార్ధి నాయకులు డిమాండు చేశారు.శ్రీనివాసం ఆడిటోరియం ముందు భారతీయ శాస్త్రజ్ఞుల,రచయితల,కళాకారుల,కవుల కాంస్య విగ్రహాలను ప్రతిష్టించాలని కోరారు.గెలీలియో,న్యూటన్,ఐన్స్టీన్ తదితర శాస్త్రజ్ఞుల విగ్రహాలను ఆవిష్కరించిన పాలకవర్గాలకు భారతీయ శాస్త్రవేత్తలు గుర్తుకురాకపోవడం విచారకరమని ఆవేదన...
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాల్గవ రోజు స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. సప్త గిరీశుడు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. హరినామ స్మరణతో భక్త బృందాలు వాహన సేవలో పాల్గొన్నాయి. స్వామి వారికి సాయంత్రం...