దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభన కోనసాగిస్తోంది. అదే సమయంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య గత నెల రోజులుగా గణనీయంగా తగ్గుతూవస్తోంది. ఇవాళ మరోమారు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య ముఫ్పై వేల మార్కు దిగువకు చేరింది, దీంతో తొలిసారిగా యాక్టివ్...
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గత పదహారు రోజులుగా ఢిల్లీలోని శివారు సింఘు ప్రాంతంలో నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ బిల్లులపై అటు కేంద్రం ఇటు రైతులు పట్టువీడకపోవడంతో ఇరువర్గాలకు మద్య...
టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై పలుకుతున్నట్లు ట్విటర్ మాద్యమం ద్వారా వెల్లడించాడు....
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్ సహా పలువురు క్రీడాకారులు ముందుకు రాగా,...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపి నగరంలోని అత్యధిక డివిజన్లలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా లేదన్న విషయం స్పష్టంగా వెల్లడైంది. తెలంగాణ సర్కారుపై ఉద్యోగి కన్నెర్ర చేశాడన్న విషయం గత...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మునుపెన్నడూ లేనంత రసవత్తర ప్రచారం సాగినా.. ఓటర్లలో మాత్రం ఆసక్తి అంతంతమాత్రంగానే సాగుతోంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నా.. ఓటర్లలో మాత్రం కోవిడ్ మహమ్మారి భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం ఏడు గంటలకు నుంచి ప్రారంభమైన పోలింగ్ రెండు...
రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులను ఈజీగా మోసం చేసి.. వారి నుంచి అందిన మేరకు డబ్బులు నొక్కేసే కేటుగాళ్లు గురించి మనం అడపాదడపా వింటున్నాం. ఇది కూడా ఆ ప్రముఖులు తమకు బాగా తెలిసిన వారికి విషయాలను చెప్పడంతో.. వారు మోసపోయిన విషయం...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 'ధర్మ పరిరక్షణ దీక్ష'కు దిగారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా పవన్ కల్యాణ్ ఈ దీక్షకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం అగ్నికి ఆహుతైన నేపథ్యంలో బీజేపి సహా...
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. విలక్షన నటుడిగా ఎంట్రీ ఇచ్చి కమేడియన్ గా తెలుగు ప్రేక్షకులను తనదైనశైలిలో నవ్వించిన ఆరు అడుగుల ఆజానుభావుడు. సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్ రూమ్ లోనే కుప్పకూలిపోయారు....
మాజీ రాష్ట్రపతి, రాజకీయ కోవిదుడు ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. అనారోగ్యంతో గత ఇరవై రోజలుగా ఆయన ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలోనే చికిత్స పోందుతు ఇవాళ తుదిశ్వాస విడిచారు, ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ ఈ...