దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతీరోజు రోజుకు వెయ్యి మార్కుకు చేరువలో మరణాలు సంభవిస్తూ.. ఏకంగా దేశంలో మరణాలు కూడా ఏకంగా యాబై మూడు వేల మార్కును దాటేసాయి. దీంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు...
దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతీరోజు రోజుకు వెయ్యి మార్కుకు చేరువలో మరణాలు సంభవిస్తూ.. ఏకంగా దేశంలో మరణాలు కూడా ఏకంగా యాబై రెండు వేల మార్కును దాటేసాయి. దీంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు...
కరోనా మహమ్మారి నేపథ్యంలో, అన్ని రకాల పరీక్షలు వాయిదా పడగా, గత విద్యాసంవత్సరంలో విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఫైనలియర్ పరీక్షలు మాత్రం జరుగుతాయని ఇప్పటికే స్పష్టతను కేంద్ర...
మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన తాజాపోస్టు. అమె ఓ కాఫీ...
దేశంలో కరోనా విజృంభన మరింత వేగాన్ని అందుకుంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకూ తన వ్యాప్తిని కూడా దేశ...
నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుని స్థానికులను హడలెత్తించిన చిరుత.. అటవీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటూ.. స్థానికులను హడలెత్తిస్తోంది. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దానిని పట్టుకునేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా వాటిని అధిగమిస్తూ గత కొన్ని రోజులుగా చిరుత చిక్కకుండా పారిపోతోంది. మైలార్...
విశాఖ ఆర్.ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్ధను రాష్ట్రోన్నత న్యాయస్థానం సీజ్ చేస్తూ అదేశాలు వెలువరించిన తరుణంలో ఆ సంస్థ యాజమాన్యం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరిశ్రమ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా 12 మంది మృత్యువాత...
తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణపై విపక్షాల విమర్శలు మిన్నంటాయి. అయితే తాము తమ సొంతంగా ఏదీ చేయడం లేదని, భారత ప్రభుత్వం సహా ఐసీఎంఆర్ సూచించిన మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈట...
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు మరణాలు కూడా అంతకంతకూ పెరగడం అందోళనను రేపుతోంది....
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు సమర్పించిన ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ కమిటీ నిర్ణయం తీసుకోవడం పెను వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయమై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యణ్ కూడా...