చీటింగ్ కేసులో నటి రాధిక కుమారస్వామి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఎదుట ప్రశ్నించారు, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపి పెట్టిన కేసులో ప్రధాన నిందితుడికి, రాధిక మధ్య అక్రమంగా పెద్ద ఎత్తున నగదు బదిలీ అయిందన్న ఆరోపణలపై...
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అసుపత్రిలో రేగిన అగ్ని ప్రమాదం.. అభంశుభం తెలియని పది మంది పసికందుల ప్రాణాలను హరించింది. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం.. ఆసుపత్రి నిర్మాణంలో నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో పది మంది మాతృమూర్తలకు గర్భశోకాన్ని మిగిల్చింది....
పుదుచ్చేరి కలెక్టర్ పూర్వగార్గ్ పై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. కలెక్టర్ కు మంచినీటి బాటిల్ లో విషపూరిత రసాయనం కలిపి ఇచ్చారన్న వార్తలు గుప్పుమనడంతో సీబీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విషపూరిత తాగునీటి బాటిల్ అభియోగాలపై...
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ లను పోలీసులు పక్కన బెట్టారు. కేవలం ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిని మాత్రమే టార్గెట్ చేసిన పోలీసులు వారిపై జరిమానాలు విదిస్తూ వస్తున్నారు. అయితే అన్ లాక్ తరువాత...
పల్నాడు ఫాక్షన్ రాజకీయాలు పడగవిప్పాయి. గుంటూరు జిల్లాలో టీడీపీకి చెందిన మరో కీలక నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హతమార్చారు. అయితే టీడీపీ నేత హత్యతో ఒక్కసారిగా గుంటూరులో కలకలం రేగింది. రాజకీయ...
దేశంలో కరోనా మహమ్మారి కేసులు కోటి 3 లక్షల మార్కు దాటగా, అదే తరుణంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా ఏకంగా 99 లక్షల మార్కును దాటింది. కాగా ఇదే సమయంలో మరణాలు కూడా లక్షా 49...
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశరాజధాని శివార్లలోని సింఘు, టిక్రీ ప్రాంతంలో చేపడుతున్న నిరసన ఉద్యమం 27వ రోజుకు చేరింది. నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే విషయంలో కేంద్రం దిగిరాకపోవడంతో రైతన్నలు దీక్షలను...
తెలంగాణలో కరోనా మహమ్మారి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదైన తరుణంలో అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోన్న ప్రభుత్వం.. క్రమేపి కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా...
మద్యం సేవించే అలవాటు వుందా..? వుంటే ఆ అబ్బాయిలను నిర్మోఖమాటంగానే అమ్మాయిలు కాదంటున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో మాత్రం మద్యం అలవాటు లేని అబ్బాయిలే కావాలని అమ్మాయితు తెగేసి చెబుతున్నారు. ఇది పట్టణ, నగర ప్రాంతాలకు మాత్రమే కాదు గ్రామీణ...
పెద్దల మాట సద్దన్న మూట అంటారు. అలాంటి పెద్దలే పలు సందర్భాల్లో మనమంతా తొలు బొమ్మలమని, అడించేది మాత్రం పైవాడని, అదే విధి అని అంటుంటారు. ఈ మాటలు విన్నప్పుడు ఇప్పటి జనరేషన్ వారికి అంతా చాదస్తం అనిపిస్తోంది. కానీ ఈ...