grideview grideview
  • Aug 06, 08:11 AM

    నన్ను తగలబెట్టినా వెనక్కి తగ్గం: నారాయణ

    ఎర్రజెండ నాయకుడు ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. సీమాంద్రలో రేగుతున్న విభజనాగ్రహం పై చికెన్ నారాయణ విచిత్రమైన కామెంట్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా మద్దతు తెలిపిన సీపీఐ పార్టీ. ఇప్పుడు సమైక్యాంద్ర ఉద్యమం పై రంగులేని మాటలు మాట్లాడుతుంది. తమ దిష్టిబొమ్మలు కాదు.. తమను...

  • Aug 05, 06:20 AM

    లగడపాటి-చిరులపై పయ్యావుల కేశవ్ ఫైర్

    విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ వ్యాపారం ముఖ్యమని, కేంద్రమంత్రులు చిరంజీవికి పదవి ముఖ్యమని, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని విభజించలేదన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి...

  • Aug 03, 07:24 AM

    తెలంగాణ మంత్రులతో సిఎం భేటీ?

    రాష్ర్ట ముఖ్యంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు మౌనం విడారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంత నేతలతో భేటీ అవుతున్నారు. సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు రాజీనామాల బాట పడుతున్న...

  • Aug 01, 03:31 AM

    విడగొట్టలేదు :ఢిఎస్

    తెలుగు ప్రజలను విడతీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఒడిగట్టిందని జరుగుతున్న ప్రచారం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు డి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాన్ని పార్టీ రెండు భాగాలుగా చేసిందని శ్రీనివాస్‌ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన...

  • Jul 31, 05:40 AM

    తెలంగాణా నిర్ణయం- బాబులో కొత్త భయం

    తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం టిడిపిని ఇరకాటంలో పడేసింది. ఇన్నాళ్ళు తెలంగాణపై నాన్చుతూ వచ్చిన కాంగ్రెస్, ఒక్కసారిగా తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టిడిపి ఆత్మరక్షణలో పడింది. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ...

  • Jul 30, 05:16 AM

    హైదరాబాద్‌ లో టీ ఉత్కంఠ

    ప్రతి ఒక్కరి ద్రుష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదనే ఉంది. హైదరాబాద్ పై ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో రేగుతుంది. రాష్ట్ర విభజనపై కేంద్ర నిర్ణయం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో హైదరాబాద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చసాగుతోంది....

  • Jul 29, 03:09 AM

    సీమాంధ్ర నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు

    తెలంగాణ అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూనే...మరో వైపు దేనికైనా రెడీ అంటున్నారు. రాష్ట్రాన్ని విడదీస్తే పదవులు వదులుకుంటాం తప్ప...పార్టీని వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఎం కూడా రాజీనామా...

  • Jul 24, 11:58 AM

    హుస్సేన్ సాగర్ల సెయిలింగ్ పోటీలు

    ఈరోజు హైద్రాబాద్ హుస్సేన్ సాగర్ లోని బోట్ క్లబ్ లో లేజర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆంధ్రప్రదేశ్  పర్యాటక క్రీడల మంత్రి వట్టి వసంత కుమార్ ఈ రోజు ప్రారంభించారు. ఈ నెల 28 వరకు సాగే ఈ...