grideview grideview
  • Jul 20, 02:06 PM

    మాకు శాశ్వత పరిష్కారం కావాలి?

    తెలంగాణ పై శాశ్వత పరిష్కారం చూపాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. కోర్ కమిటీలో చర్చించిన అంశాలు లీక్ కావడం...

  • Jul 19, 10:11 AM

    బొత్సకు అంతా తెలుసు : విహెచ్

    మంత్రి బొత్స సత్యనారాయణకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గురించి బాగా తెలుసునని, ఆయన చేతిలో చాలా బాణాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు. మూడు వందల అరవై రోజులలో వైయస్...

  • Jul 18, 07:05 AM

    'మెగా నరకం'

    స్వర్గం ఎక్కడుందో చాలా మంది బహిరంగంగా చెప్పలేరు గానీ, మెగా నరకం మాత్రం తమ కళ్ళ ముందే ఉందని భాగ్యనగర పౌరులు ఘంటాప దంగా చెప్పగలుగుతారు. వానాకాలం వచ్చిం దంటే చాలు పాఠశాలలకు వెళ్ళే చిన్నారుల్లో భయం, పాదచారుల్లో ఆందోళన, వాహన...

  • Jul 17, 06:50 AM

    ఇందిరమ్మకు బ్రేక్ వేసిన కిరణ్

    రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 'ఇందిరమ్మ బాట' కార్యక్రమాన్ని 2012 జూలై 14న తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కిరణ్ సీరియస్‌గా తీసుకున్నారు....

  • Jul 16, 09:20 AM

    సీఎం కిరణ్ హీరో కాదు.. జగ్గారెడ్డి

    ముఖ్యమంత్రి కిరణ్ కుమారెడ్డి కి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో సపోర్టుగా ఉన్న నాయకుడు ఒక్కడే. అతనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇప్పుడు జగ్గారెడ్డే సీఎం కిరణ్ హీరో కాదని ప్రకటన చేశారు. అంటే కిరణ్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారే తప్ప...

  • Jul 15, 03:02 AM

    తెలంగాణ లక్ష్యంకోసం లక్షసైన్యం

    తెలంగాణ లక్ష్యసాధనకు లక్షసైన్యం ఏర్పాటుచేస్తామని ఎమ్మెల్సీ, టీఆర్‌ఎల్‌డీ నేత కె.దిలీప్‌కుమార్ తెలిపారు. నేషనల్ పాంథర్స్ పార్టీ అధినేత భీమ్‌సింగ్‌తో కలసి హైదరాబాద్‌లోని కార్యాలయంలో మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న లక్షసైన్యంతో కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 23,...

  • Jul 13, 10:42 AM

    గుండాలతో చితక బాధిన మంత్రి: హెచ్ ఆర్సీలో ఫిర్యాదు

    మంత్రి టీజీ వెంకటేష్ అంటే రాష్ట్రంలో ప్రతిఒక్కరికి తెలుసు. మీడియా ముందు హాట్ హాట్ గా మాట్లాడే మంత్రి టీజీ వెంకటేష్ పై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేశారు. మంత్రి టీజీ వెంకటేష్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్‌ సేవాదళ్‌...

  • Jul 12, 03:39 AM

    కాపలా కుక్కల్లా వారిని రక్షిస్తాం? మాజీ మంత్రి

    తెలంగాణ ఇస్తే సీమాంద్రుల వారి ప్రాణాలను మా ప్రాణాలు అడ్డం పెట్టి కాపాడుకుంటాం అని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి చెప్పటం జరిగింది. ఇప్పుడు మాజీ మాజీ మంత్రి మరో ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సీమాంధ్రుల ఆస్తుల రక్షణకు ఎలాంటి...