grideview grideview
  • Sep 11, 02:48 PM

    పాతబస్తీలో కాల్పులు- ఈ అర్థరాత్రి నుంచి సమ్మె

    పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కరీంముల్లాఖాన్‌ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు జరిగాయి. సమీప బంధువులే అతనిపై కాల్పులు జరిపారు. తనపై ఇర్ఫాన్‌, అహ్మద్‌లు కాల్పులు జరిపారని కరీంముల్లాఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు....

  • Sep 10, 03:08 PM

    సమైక్యాని ఒకే కానీ.. సీఎం- విభజన పై ఓటింగ్ ఉండదు

    ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈరోజు తెలంగాణ మంత్రులు కలుసుకున్నారు. ఏపీ ఎన్జీవోల సమావేశానికి మీరే మద్దతు ఇచ్చారని, సీమాంధ్రకు అనుకూలంగా ఉన్నారని అందరూ అంటున్నారని సీఎంతో తెలంగాణ మంత్రులు అన్నారు. దీనిపై స్పందించిన కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న మాట...

  • Sep 06, 12:30 PM

    జగన్-20 అయితే మాకు కూడా ఇరవయ్యె?

    జగన్ కు ఈ నెల 20 అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ కోర్టు రిమాండ్ విధించింది. జగన్ రిమాండ్ ఈరోజుతో ముగియడంతో నాంపల్లి సీబీఐ...

  • Sep 05, 04:28 PM

    అర్ధరాత్రి నుంచి తెలంగాణ బంద్

    తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటల బంద్ చేపట్టనున్నట్లు టిజెఎసి ప్రకటించింది. హైదరాబాద్ లో గురువారం భేటీ అయిన జెఎసి ప్రతినిధులు.. అనంతరం సమావేశ...

  • Sep 04, 03:43 PM

    అశోక్ బాబు అనుమతించాలి- సంయమనం పాటించాలి : జానారెడ్డి

    సెప్టెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్ లో తాము తలపెట్టిన సమైక్య సభకు అందరికీ అనుమతివ్వాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేయనున్నట్లు ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సభలో పాల్గొనేందుకు కేవలం ఉద్యోగులకే అనుమతి ఇస్తామని పోలీసు ఉన్నతాధికారులు తమకు...

  • Sep 03, 01:37 PM

    ఏపీ ఎన్జీవోలపై మండిపడిన సీమాంద్ర మంత్రి- భయపడేది లేదు

    రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏ తప్పు చేయలేదని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీ వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్జీవోలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని, రాజకీయాలు చేయొద్దని సూచించారు. యాత్రలు చేస్తున్నవారిని నిలదీయండని అన్నారు. రాష్ట్ర విభజన...

  • Sep 02, 01:41 PM

    విభజన జరిగితే సంక్షోభం- హరిక్రిష్ణ ఫైర్

    ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో తన వెనుక ఎవరో ఉన్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని టీడీపీ నేత హరికృష్ణ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ...

  • Aug 31, 02:35 PM

    పెరిగిన పెట్రో ధరలు - భయంలేదన్న వైఎస్ భారతి

    కేంద్ర ప్రభుత్వం మరోమారు పెట్రోల్ బాంబు పేల్చింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.35 పైసలు పెంచగా, లీటరు డీజిల్ ధర 50 పైసలు వరకు పెరిగింది. పెంచిన పెట్రోల్ కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్...