వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కి హడావుడి చేస్తుంటారు. కింది స్థాయి నుండి కేడర్ దాకా ఇదే బాటలో పయనిస్తుంటారు. అయితే ప్రస్తుతం వీరంతా పోలీసు కేసుల్లో చిక్కి వార్తల్లో కెక్కడంతో ఆ...
కత్తి, కర్ర అవసరంలేకుండా హత్య చేయగల సమర్థుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ ను మానసిక క్షోభకు గురిచేసి హత్య...
తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. ఆయా జిల్లాలలోని కలెక్టరేట్లను అంగన్ వాడీ కార్యకర్తలు ముట్టడించారు. అందులో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా చేస్తున్న...
అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్న పార్టీలకు సరికొత్త విమర్శ దొరికింది. ఆ విమర్శతో వైసీపీ మీద రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ...
పబ్లిక్ గార్డెన్స్లోని లలితకళాతోరణంలో బంగారుతల్లి పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో ఎవరూ ఆడపిల్ల పుట్టిందని బాధపడే పరిస్థితి ఉండదన్నారు. మగ పిల్లలతో పోల్చితే ఆడ పిల్లల శాతం...
తెలంగాణ సాధన సభను విజయవంతం చేసిన పంచాయతీశాఖ మంత్రి జానారెడ్డి కొత్త ఆనందంలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా మాత్రమే విడిపోదామని, తెలుగువారిగా కలిసి ఉందామని మంత్రి జానారెడ్డి చెప్పారు. గోల్కొండ హోటల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి...
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తానూ త్యాగానికి సిద్ధమని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. "మా పార్టీ ప్రజాప్రతినిధులం దిగ్విజయ్ను కలిశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణ వారిది ఉద్యమం కాదు. అది స్వార్థపూరిత, రాజకీయ పదవుల...
తెలంగాణ రాష్ట్ర సమితిలో తన తర్వాత స్థానం కేశవరావుదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్ గా కేకే బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అధ్యక్షుని తర్వాత స్థానం కేకేదన్నారు. జాతీయ స్థాయిలో...