grideview grideview
  • Jun 18, 07:43 AM

    అపోలో వైద్యుడిపై కోర్టులో ఫిర్యాదు

    అపోలో ఆసుపత్రి క్యాన్సర్ వైద్య నిపుణుడు ఎస్‌వీఎస్‌ఎస్ ప్రసాద్ నిర్లక్ష్యంగా వైద్యం చేయటంతో తన తల్లి చనిపోయిందని, ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూ నగరానికి చెందిన ఎన్.శశాంక్‌రెడ్డి నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన...

  • Jun 18, 07:39 AM

    ప్రత్యక్షంగా హాజరుపరచండి.?

    చంచల్‌గూడ జైలు నుంచి తనను మరో జైలుకు మార్చాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోపై తన వాదన వినిపించేందుకు వీలుగా ఈ నెల 19న తనను ప్రత్యక్షంగా హాజరుపర్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేశారు....

  • Jun 12, 04:09 PM

    హైదరాబాద్ పేలుడు జరిగింది?

    దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుడు ను నగర ప్రజలు మరిచిపోతున్న సమయంలో నగరంలో పేలుడు జరిగింది. నగరంలోని ఖైరతాబాద్, ఎంఎస్ మక్తాలో ఓ ఇంట్లో ఈ రోజు రాత్రి 7-30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా...

  • Jun 12, 04:04 PM

    బాబు! దమ్ముంటే... విప్పు?

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి బిజేపి ఎమ్మేల్యే ఒక సవాల్ విసిరారు. బాబు దమ్ముంటే గుట్టు మొత్తం విప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన...

  • Jun 12, 03:57 PM

    ఓయూలో పెరిగిన టేన్షన్ ?

    జూన్ 14వ తేదీన జెఎసి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో తెలంగాణలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అనుమతినివ్వాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో 'టివిబిడి' విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు....

  • Jun 03, 12:10 PM

    జగన్ గతే కెసిఆర్ కు పడుతుంది

    సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వవిప్‌ జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పై మండిపడ్డారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ పేరుతో కెసిఆర్ ప్రజల్ని దోచుకుంటున్నారని, జగన్ కు పట్టిన గతే కెసిఆర్ కు పడుతుందని జగ్గారెడ్డి...

  • Jun 03, 10:04 AM

    కెబిఆర్ పార్క్‌లో సిఎం కిరణ్

    మఫ్టీలో ఉన్న గన్‌మెన్, డ్రైవర్‌తో కలిసి ఒకే కారులో ముఖ్యమంత్రి కిరణ్ పార్క్‌కు వచ్చారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కులో మార్నింగ్ వాక్ చేశారు. తన మిత్రులతో కలిసి...

  • May 27, 02:43 PM

    గండిపేటలో చంద్రబాబు విక్టరీ మైనపు బొమ్మ?

    గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. అంతకుముందు ప్రాంగణంలోని చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో చంద్రబాబు సంతకం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రాంగణంలో...