ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఓటుకు నోటు’ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే! ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. అటు ఏపీ ప్రభుత్వం కూడా కేసీఆర్ గత కేసులపై...
తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరికి ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వున్న ఏపి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ మీడియాతో ఈ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు. తనను అరెస్టు చెయ్యాల్సి వస్తే...
ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ.. ఎన్నికల్లో ఘోరంగా పరాజయం అయిన తర్వాత కంటికి కనిపించకుండా పోయారు. అప్పుడప్పుడు మెరుపుతీగలా మీడియాలో కనిపించించి ప్రత్యర్థి పార్టీలపై గొంతుచించుకున్నారే తప్ప.. తన భవిష్యత్ ప్రణాళికల...
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైకాపా పార్టీ మీద నిప్పులు చెరిగారు. ఆ పార్టీ పుట్టుకే అవినీతి పుట్టుక అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుంచో అధికారంలో వున్న టీడీపీకి ఇంతవరకు...
టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సరికొత్త జోస్యం చెప్పారు. భవిష్యతుల్లో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో కలవాలనుకునే రోజు వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయిత ఆ పరిస్థితి మారే...
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆంధ్రరాష్ట్ర ముఖ్యంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించినవారు ఇంకెవరూ లేరని ఆయన ఆరోపించారు. ‘ఏపీ ప్రత్యేక హోదా’ సదస్సులో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మీద తీవ్రంగా మండిపడ్డారు. ఈ...
రాష్ట్ర విభజన నేపథ్యంలో టీఆర్ఎస్, టీడీపీ పార్టీ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే! ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం, సంచలనాలకు తెరలేపడం వంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నో జరిగాయి.. జరుగుతూనే వున్నాయి. ముఖ్యంగా ఈ రెండు...
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అప్పుడప్పుడు తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆ విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. సాధారణంగా చెప్పుకోవాలంటే ఇటు టీఆర్ఎస్, అటు...