కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మరోమారు విపక్ష కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పై ఆయన నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే! కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ చేసిన తప్పులు,...
‘ప్రత్యేక హోదా’ విషయమై వైకాపా అధినేత వైఎస్ జగన్ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే! తాజాగా మరోసారి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన గత యూపీఏ...
ఆంధ్రా నాయకుల మీద లావాలాగా అంతెత్తున ఎగిసిపడే తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఆంధ్రాపాలకుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో నష్టం వాటిల్లిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా తమ సొంత స్వలాభాల కోసం డబ్బులు దోచేసుకున్నారంటూ...
ప్రతిపక్ష పార్టీలపై సున్నితంగా విమర్శలు గుప్పించే భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఈసారి అందుకు భిన్నంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీపై అంతెత్తున ఎగిసిపడ్డారు. ఆ పార్టీ దేశాభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. 400 మంది ఎంపీలు దేశాన్ని...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన భారీ బృందంతో ప్రత్యేక విమానంలో చైనాకు వెళ్లారు. దాదాపు 10 గంటలపాటు సుదీర్ఘప్రయాణం తర్వాత అక్కడికి చేరుకున్న ఆయన.. వెంటనే బిజీ అయిపోయారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మొదలైన ఆయన పర్యటనలో అప్పుడు...
అప్పుడప్పుడు తెరముందు కనిపించి సంచలన వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీమంత్రి దానం నాగేందర్.. తాజాగా తన ఘాటు పదజాలంతో కూడిన హెచ్చరికలను తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నేతలకు జారీ చేశారు. ఇటీవల పాలమూరు జడ్పీ సమావేశంలో భాగంగా...
ఎప్పటిలాగానే ఈసారి కూడా వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి టీడీపీ పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ పార్టీపై వున్న ఆరోపణల్ని ఆమె తెరమీదకు తీసుకొస్తూ.. తనదైన స్టైల్లో ప్రశ్నలు సంధించారు. టీడపీ నేతలపై సెటైర్లు వేయడం, వారు చెప్పిన...
ప్రత్యేక హోదా అంశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఓవైపు రాష్ట్రప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. జనాల్లో మమేకమయ్యేందుకు ఇదే మంచి అవకాశమని భావించిన వైసీపీ కూడా వారి బాటలోనే నడుస్తోంది. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతోపాటు...