టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం అంత సులువేం కాదని అంటున్నాడు కేఎల్ రాహుల్. అభిమానుల నుంచి ధోనీ స్థాయి అంచనాలు తట్టుకుని వికెట్ కీపింగ్ లో రాణించాలి.పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. 2014లో టెస్టు ఫార్మాట్ కు ధోనీ వీడ్కోలు చెప్పేశాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన పరిమిత్ ఓవర్ల వన్డే వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ ఆడింది లేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగినప్పటి నుంచి కేఎల్ రాహుల్ కీపర్ గా రాణిస్తున్నాడు.
ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ టూర్ తోనూ రాహులే కీపర్ గా వ్యవహరించాడు. ఈ మేరకు బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. అతడినే జట్టులోకి ఎంపిక చేసింది. కీపర్ గా ఉన్నంతసేపు కాస్త భయంగా ఉంటుంది. ఎందుకంటే అభిమానుల అంచనాలు. ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం, లెజెండ్ వికెట్ కీపర్ స్థానాన్ని చేరుకోవడం కష్టమే. స్టంప్స్ వెనుక మరెవరున్నా వారు త్వరగా ఒప్పుకోలేదరు. క్రికెట్ ఫాలో అయ్యే వాళ్లకు మాత్రమే తెలుసు. నేను క్రికెట్ కు దూరంగా కాలేదని. ఐపీఎల్ కు ఆడినప్పుడు కీపింగ్ గ్లౌజులు వేసుకున్నా.
కర్ణాటకకు ఆడిన ప్రతిసారి కీపింగ్ చేస్తాం. వికెట్ కీపింగ్ తో టచ్ లోనే ఉంటా. జట్టుకు నా అవసరం ఉంది కాబట్టే కీపింగ్ చేస్తున్నా' అని అన్నాడు. ధోనీ కెరీర్ సందిగ్ధంలో ఉంది. రిటైర్మెంట్ ఇస్తాడా ఎప్పుడిస్తాడనే దానిపైనే ప్రశ్నలు తిరుగుతున్నాయి. చాలా మంది మాజీలు మాత్రం అతను రిటైర్ అయితే జాతీయ జట్టుకు తీరని లోటని చెప్తున్నారు. ధోనీ స్థానం భర్తీ చేయడం అంత సులువేం కాదని... ఆస్ట్రేలియాలో జరిగే టీ20వరల్డ్ వరకూ ఉండాలని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more