grideview grideview
  • Dec 19, 03:50 PM

    ఎక్కడ ధర్మం వర్దిల్లుతుందో అక్కడ విజయం ఉంటుంది

    విశాఖపట్నం లోదామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం మొదటి స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి ఎన్.వి రమణ, ఏ.పి & తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి...

  • Dec 18, 05:48 PM

    అవసరమైతే షెడ్లు వేసుకొని అక్కడ నుండే పాలన కొనసాగిస్తా...!!

    రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఏప్రిల్ నుంచి ఎపి పరిపాలన అంతా ఆంద్ర ప్రదేశ్ నుంచే జరుగుతుందని ముఖ్యమంత్రి చద్రబాబు నాయుడు చెప్పారు. అవసరమైతే షెడ్లు వేసుకుని అయినా అక్కడ నుంచే పాలన...

  • Dec 17, 04:27 PM

    కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తా.....!!

    పేదలకు న్యాయం చేయటం విషయం లో తానెప్పుడు ముందుంటానని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. భూముల క్రమబద్దీకరణ తదితర అంశాలపై అఖిల పక్ష సమావేశం నిర్ణయించిన ఆయన అన్ని ప్రభుత్వ వివరాలపై ఆరా తీశారు. 125 గజాల లోపు స్థలాలను...

  • Dec 15, 05:03 PM

    మాదక ద్రవ్యాలను లేకుండా చేద్దాం...!!

    మాదక ద్రవ్యాల భరతం పడదామని నరేంద్ర మోడీ రేడియో ద్వారా జరిగిన కార్యక్రమం "మన్ కి బాత్" లో యువతకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల అలవాటును మానసిక రుగ్మత గా పరిగణించాలని.., ప్రధాని మోడీ అన్నారు. యువత పై మాదక ద్రవ్యాల...

  • Nov 20, 05:20 PM

    ప్రజలతో సర్కారు ఆటలు

    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టి.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే డీ.కే. అరుణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలనే ప్రస్తుత తెలంగాణ సర్కారు కాపి కొడుతోందని విమర్శించారు. తమ సర్కారు తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ పెన్షన్లు’ పధకంను...

  • Oct 25, 05:59 PM

    కేసీఆర్ ది విపరీత బుద్ధి!

    విద్యుత్, నీటి విడుదల విషయంపై రెండు తెలుగరాష్ట్రాల మధ్య అగ్గిరాజుకున్న విషయం తెలిసిందే! ఈ విషయంపై మొన్న చంద్రబాబు తన వాదనను వినిపిస్తే.. అందుకు జవాబుగా నిన్న కేసీఆర్ తనదైన శైలిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఒకరికొకరు రెండు రాష్ట్రాల...

  • Oct 21, 05:31 PM

    టీఆరఎస్ భవన్ కూల్చేస్తాం

    టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాలోని తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగటం పట్ల రేవంత్ తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణ భవన్ ను భూస్థాపితం చేస్తామన్నారు. అయితే...

  • Oct 18, 05:03 PM

    జిల్లాకో గ్యాంగ్ లీడర్

    టీడీపీ వైఖరిపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. ఏపీలో అధికారం ముసుగులో టీడీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. దాడులను ప్రోత్సహిస్తు.. జిల్లాకో గ్యాంగ్ లీడర్ ను...