తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పంగా మారుతున్నాయి. ఇటీవలే సచివాలయానికి వాస్తు దోషం వుందంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన కేసీఆర్.. దాన్ని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి తరలిస్తామని వెల్లడించిన విషయం విదితమే! ఇప్పుడదే పెద్ద దుమారంగా మారింది. ఓవైపు...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోటీలో పాలుపంచుకుంటున్న పార్టీలన్నీ ఒకదానిమీదొకటి తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా బీజేపీ, ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) పార్టీలైతే ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికైన కిరణ్ బేడీ గతంలో కేజ్రీవాల్’తో కలిసి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ వైకాపా నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోడమే పనిగా పెట్టుకున్నారు. క్షణం తీరిక లభిస్తే చాలు.. పోటీపడిమరీ తిట్టుకుంటూ వుంటారు. ‘అదికారంలోకి వచ్చినా ఇంతవరకు ప్రజలకు టీడీపీ పార్టీ ఏమీ చేయలేదంటూ...
ముంబై విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన 102 వ భారత సైన్సు కాంగ్రెస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలతో ముడిపడి ఉందన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశ అభివృద్ధిని...
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సి ఎం లు ఇద్దరూ కూడా మంచి దార్శనికులని, వారు తమ పాలనను చాలా చక్కగా కొనసాగిస్తున్నారని, ఇరు రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నమాటే వాస్తవమేనని క్రొత్త రాష్ట్రాలు కనుక ఇప్పటికి ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అయ్యేవి...
సత్య నాదెళ్ళ ప్రపంచానికే గర్వ కారణమైన సంస్థ మైక్రో సాఫ్ట్ కు సి ఇ ఒ. నిన్న ఆయన భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్ లో క్రిస్మస్ సంబరాలకు వచ్చిన ఆయన ప్రధాన మంత్రి మోడీ తో సమావేశమయ్యారు. ఆ...
తెలంగాణా ముఖ్యమంత్రి మరియు ఎ పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై సి పి ఐ నేత నారాయణ విరుచుకుపడ్డారు. అసలు వీలు అధికారం చేపట్టి ఇన్ని నెలలైనా అభివృద్ధి అనే మాట.., వాళ్ళ మాటల్లో కనపడుతుంది కాని చేతలో కనబడటం లేదని.,...
కాంగ్రెస్ లో ఉన్నపుడు కీలక నేతగా ఉన్న కావూరి సాంబశివరావు ఎన్నికల ముందు బిజెపి లో చేరిన మాజీ కేంద్ర మంత్రి సాంబశివరావు ఎ పి రాష్ట్ర భావిస్త్యత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికలలో వై ఎస్ ఆర్...