grideview grideview
  • Mar 12, 07:56 PM

    ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది : బొత్స

    ఏపీ అసెంబ్లీలో బుధవారం ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్టును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే! అయితే.. ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంతగా సంతృప్తికరంగా లేదని ప్రత్యర్థిపార్టీ సభ్యులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత...

  • Mar 10, 03:04 PM

    చంద్రబాబు ఓ మహిళా ద్రోహి : రోజా

    ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని చంద్రబాబుకు జైకొట్టిన సినీ నటి రోజా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే! ఆ పార్టీలో చేరినప్పటి నుంచి ఈమె టీడీపీపై విమర్శలు చేయడం, ఆరోపణలు గుప్పించడం...

  • Mar 09, 01:45 PM

    దేనికైనా రె‘ఢీ’ : సీఎం కేసీఆర్

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. శనివారం సభలో జాతీయగీతం పాడే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు బెంచీలపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన విషయంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయగీతానికి అవమానం విషయంలో టీటీడీపీ సభ్యుల సస్పెన్షన్, కాంగ్రెస్...

  • Mar 07, 03:13 PM

    కేసీఆర్ జనం రక్తం పీలుస్తున్న జలగ..

    నిత్యం టీఆర్ఎస్, ఆ పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిప్పులు చెరిగే టీటీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి.. మరోమారు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. జనం రక్తాన్ని పీలుస్తున్న జలగలా కేసీఆర్ మారారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు...

  • Mar 06, 01:40 PM

    దిగజారుడు రాజకీయాలకు పాల్పడను..

    గురువారం (05-03-2015)రోజు రాజధాని ప్రాంతాల్లో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే! తన పర్యటనను ముగించుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన.. శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాలో...

  • Mar 05, 04:15 PM

    రాజధానికి 1000.. లెఫ్ట్ పార్టీలకు 10 : చంద్రబాబు ఆగ్రహం

    గతకొన్నిరోజుల నుంచి వామపక్ష పార్టీలు తమ కార్యాలయాల నిర్మాణం కోసం పదిఎకరాల భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారని, ఏపీ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తోందని ఆ పార్టీలు ఆరోపణలు...

  • Mar 04, 05:43 PM

    మంత్రులే బెదిరిస్తున్నారు : కిషన్ రెడ్డి

    రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై తీవ్ర వివాదాలు రేగుతున్న విషయం తెలిసిందే! విభజన జరిగినప్పటి నుంచి సాగుతున్న ఈ ఫీజు వివాదం ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. ఆ వ్యవహారాలెలా వున్నా.. గత రెండేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్...

  • Mar 03, 02:52 PM

    బీజేపీలో వైకాపా విలీనం.. జోస్యం చెప్పిన ఆనం

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నామధ్య కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి చర్చలు జరిపిన విషయం గుర్తుండే వుంటుంది. అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతోనూ ఈయన కలిసినట్లుగా వార్తలు...