grideview grideview
  • May 03, 01:45 PM

    మా పార్టీలోకి దాడి వద్దు? కొణతాల

      తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్ర రావును తమ పార్టీలోకి రానివ్వమని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సోదరుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల పెదబాబు విశాఖలో అన్నారు. దాడి రాకను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు....

  • May 03, 01:15 PM

    దాడి తీరుపై పార్టీ వర్గాల ఆగ్రహం

          పార్టీలో కీలక పదవులు ఇవ్వనున్నట్టు తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా పదవీ కాంక్షతో పార్టీని వీడడం నమ్మక ద్రోహంగా అభివర్ణిస్తున్నాయి. గతంలో పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి గెంతిన వారు గతిలేక తిరిగి...

  • May 03, 12:32 PM

    dadi-veerabhadra-rao.gif

    అధిష్టానం నమ్మితే పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తామని, నమ్మకం లేకపోతే ఏమీ చేయలేమని దాడి వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగానే శాసనమండలిలో వ్యవహరించానని, తన కుమారుడు చంద్రబాబు వెంట పాదయాత్రలో నడిచారని, ఆయనను పట్టించుకోలేదని దాడి వీరభద్రరావు ఆరోపించారు. తాము...

  • May 02, 12:57 PM

    అందరికీ అదర్శంగా ఉండాలి?

      సమాజంలోని ప్రతి ఒక్కరూ సాధారణ విధులతో పాటు సామాజిక ధృక్ఫధాన్ని పెంపొందించుకోవాలని డైరక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీసు దినేష్‌ రెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని సీతమ్మధార నార్త్‌ ఎక్స్‌టెన్షన్‌ లో గల పాపాహోమ్‌ బాలికల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు....

  • May 02, 10:42 AM

    ఉమ్మి వేస్తే రూ. 500 ఫైన్‌

      విశాఖ నుంచి బయలు దేరే రైళ్ళను భువనేశ్వర్‌కు తరలించుకుపోయినా నోరెత్తని చేతగాని ప్రజా ప్రతినిధులు విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. విశాఖ ఎంపీగా ఉన్న పురంధేశ్వరికి స్వంత వ్యాపారాలు, తప్ప, విశాఖ వాసుల గోడు తప్పదని ప్రజా సమస్యలు పట్టవన్నారు....

  • May 02, 04:45 AM

    అందరి దృష్టి విశాఖపైనే

    రానున్న ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసేందుకు అత్యధికలు ఆసక్తి కనపరుస్తున్నారు. కొత్తకొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖవాసులు విశాల హృదయులు.అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల వారిని ఆదరిస్తారు. ఈ విషయం రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో అందరి...

  • Apr 30, 01:49 PM

    సమైక్య వాదే :శ్రీశ్రీ

    అభ్యుదయ గీతానికి మారు పేరుగా నిలిచిన ( శ్రీరంగం శ్రీనివసారావు ) శ్రీశ్రీ సమైక్య వాదాన్నే బలపరిచారని సమైక్యాంధ్రా ఉద్యమ కారులు తెలియచేసారు. శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన పలు కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం 1969...

  • Apr 30, 01:37 PM

    పసుపు నీళ్లతో వేదిక ను శుద్దిచేసిన వైఎస్ఆర్ పార్టీ?

    ఇటీవల ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన వస్తున్నా మీకోసం ముగింపు సభ ద్వారా విశాఖ ప్రాంతం అపవిత్రం అయ్యిందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్ధి సంఘం ప్రతినిధులు ఎయు మైదానం లో పుణ్యవచనం పేరిట పసుపు...