ఎంఐఎం అధినేత అససుద్దీన్ ఓవైసి నగరంలో ముస్లిం పెద్దలు , మేధావులతో రహస్యచర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విశాఖ నగరానికి చేరుకున్న ఆయన రాత్రి పలువురు మేధావులను పార్టీలకతీతంగా పిలిచి సమావేశం అయ్యారు. విఐపిరోడ్డు ఎదురుగాగల ఓ మసీదులో ఈ సమావేశ జరిగింది....
అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజీనీర్ పనిచేస్తున్న ఎలిశెట్ట క్రిష్ణ సాగర్ ఇటీవలే సొంత ఊరు విశాఖ పట్నటం విశాలాక్షి నగర్ కు రావటం జరిగింది. క్రిష్ణ సాగర్ గత నెల 31న భీమిలి మున్సిపాలిటి పరిధిలోని గొల్లవీదికి చెందిన నాగమణితో వివాహం...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ సొంతనియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పర్యటనకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. తన అన్నను అన్యాయంగా కేసుల్లో ఇరికించి టిడిపి, కాంగ్రెస్లు పైశాచికానందాన్ని పొందుతున్నారని షర్మిల అన్నారు. మరోప్రజాప్రస్థానంలో...
వాయగుండం ప్రభావంతో రాష్ట్రంలోవాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. హైదారాబాద్, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం చెప్పటం జరిగింది. అయితే బంగాళఘతంలో పుట్టిన అల్పపీడన ద్రోణీ వలన వాతవరణంలో మార్పులు చోటు చేస్తున్నాయి. అయితే ఈ చల్లని వాతావరణాన్ని...
విశాఖ నగరంలో జూన్ తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో 20-20 మ్యాచ్ ఆడుతారు. అంతకుముందు సినీ సంగీత దర్శకుడు చక్రి ఆధ్వర్యంలో సంగీత విభావరి ఉంటుంది. ప్రముఖ...
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను గవర్నర్ నరసింహం ఆమోదించడంతో వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది. వాన్పిక్కు భూముల కేటాయింపులో ధర్మానను సిబిఐ నిందితునిగా పేర్కొంది. దీంతో, ఆయన రెండు దఫాలు...
నగరం నడిబొడ్డున ఉన్న వైఎస్ఆర్ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు వుడా ప్రణాళిక సిద్ధం చేసింది. పాత జైలు స్థలం 30 ఎకరాలుకాగా రోడ్లకోసం ఐదెకరాలు పోయింది. ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలకు 3 ఎకరాలు ఇచ్చారు. మిగతా 22 ఎకరాల్లో...
ఛత్తీస్గఢ్ సంఘటన దాడిలో పాల్గొన్న మావోయిస్టులు ఆంధ్రా వైపు రావచ్చుననే ఇంటెలిజెన్స్ సమాచారంతో సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ను ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్ జిల్లాలో ఒక కార్యక్రమంలో ప్రదర్శనగా తిరిగి వస్తుండగా కాంగ్రెస్ నాయకుల కాన్వాయిపై మావోయిస్టులు దాడి చేయడంతో 27 మంది...