ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్ట్ అర్ధంతరంగా రద్దయిన సంగతి తెలుసు కదా. కరోనా భయంతో టీమిండియా ప్లేయర్స్ చివరి టెస్ట్ ఆడటానికి నిరాకరించారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. నాలుగు టెస్ట్లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 లీడ్లో ఉంది. ఇప్పుడు...
టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, యువకెరటం రిషభ్ పంత్ పుట్టిన రోజు సందర్భంగా నెట్టింట్లో అతనిపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. సోమవారం నాడు రిషభ్ పంత్ 24వ ఏట అడుగుపెడుతున్నాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్...
క్రికెట్ ఆటలో రూల్స్ ఎంతో అవసరం. రూల్స్ ప్రకారం ఆడినా.. పలు సందర్భాలలో అవి వింతలుగానే కనిపిస్తుంటాయి. క్రికెట్ ను ఏళ్లుగా ఫాలో అవుతున్నవారు కూడా వింతను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే క్రికెట్ రూల్స్ తెలియదు కాబట్టే. అలాంటి ఘటనే కెంట్,...
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీసిసిఐ ఇప్పటి వరకు కేవలం టీమిండియా ప్లేయర్లకే పెద్దపీట వేస్తుందన్న వార్తలున్నాయి. దీంతో వాటిని బాపుకుంటూ దేశవాళీ క్రికెటర్లకు కూడా బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది....
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ తర్వాత ఫొట్టి ఫార్మెట్ సారథ్య పగ్గాలను వదిలేస్తున్నట్టు ఇటీవల ప్రకటించి షాకిచ్చిన ఆయన తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్ కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించడంపై.. టీమిండియా మాజీ సారధి.. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో స్పందించారు. భారత క్రికెట్ కు...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ...
కరోనా మహమ్మారి వెలుగుచూసిన తరువాత క్రికెట్ మైదనాంలోకి ఆడియన్స్ ను అనుమతించడం కూడా కష్టంగా మారింది. అయితే పలు మ్యాచులకు మాత్రం ఆడియన్స్ ను అనుమతించకపోయినా.. క్రిడాకారుల్లో జోష్ నింపడానికి మైదానం నిండా వీక్షకులు ఉన్నట్లుగా ఫీల్ కలిగించేందుకు కొత్త ప్రయోగాలు...