టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కు ఇటీవల జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినట్టే వచ్చి దూరమైంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానుల నుంచి సీనియర్ల నుంచి కూడా విమర్శలను ఎదుర్కోన్న బిసిసిఐ.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్వదేశంలో...
వెండితెరపై రారాజుగా వెలిగిపోతూ.. అదే సమయంలో ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగి.. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పేరును తెలుగు ప్రజలకు సుపరిచితం చేసిన ఉప్పలపాటి కృష్ణంరాజు మరణవార్తను ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. కృష్ణంరాజుతో తమ చిన్నతనంలో ఉన్న...
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ప్రముఖ దర్శకుడు చందూ ముండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ-2’ మూడు పదల రోజులు దాటినా ఇంకా దేశంలోని పలుప్రాంతాల్లో తన హవాను కోనసాగిస్తూనే ఉంది. సినిమా విడుదలై నెల రోజులు కావస్తున్నా కార్తికేయ-2 క్రేజ్...
ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన.. తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈవార్తతో కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో...
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రూపోందించిన తాజా ఔటింగ్ ‘విక్రమ్’ శతదినోత్సవాన్ని జరుపుకుంటోంది. తమిళనాడులోని మూడు నాలుగు థియేటర్లలో ఇప్పటికీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది....
పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. పలు సంస్థలు భవిష్యత్తును శాసించే విద్యుత్...
న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా ఈజీ విజయాన్ని నమోదు చేసింది. కాగా, అనుకున్నది అనుకున్నట్లుగా అసీస్ అమలు చేసి ఉంటే ఈ విజయం మరింత ముందుగానే అసీస్ ఖాతాలో పడేది. అంటే మరింత భారీ స్కోరుతో అసీస్ విజయాన్ని అందుకునేవారు....
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు కెప్టెన్ గా చక్కగా రాణిస్తున్న తరుణంలో ఆయన వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రేపు (ఆదివారం) నాడు న్యూజిలాండ్తో జరిగే వన్డే అతనికి చివరి మ్యాచ్ కానున్నది. కాగా వన్డేలకు మాత్రమే...
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణానంతరం ఆ దేశంలో కొన్ని వింత సంఘటనలు జరిగాయి. పూర్వం ప్రజలకు సుపరిపాలన అందించిన రాజులు, సన్మార్గంలో పయనింపజేసిన మహర్షులు, తమ జీవాత్మను పరమాత్మలో విలీనం చేసే సమయంలోనే.. ఆకాశంలో పలు సానుకూల సంజ్ఞలు ఉత్పన్నమయ్యేవని...
ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించిన ఓ మున్సిపాలిటీ కౌన్సిలర్ కు న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. కర్నాటకకు చెందిన ఓ కౌన్సిలర్ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచిన కేసులో స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సంచలన...