వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా ప్రకృతి ప్రేమికుల కోసం హైదరాబాద్ నుంచి కేరళకు మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అందాలను వీక్షించేందుకు ఇప్పటికే ఒక ప్యాకేజీని ప్రకృతి ప్రేమికుల...
కులాంతర, మతాంతర వివాహాలతో పాటు పెద్దలను ఎదురించి జరుగుతున్న వివాహాల్లోనూ గత కొన్నేళ్లుగా ఒకనాటి యువతతో పాటు ఇప్పటి యువత వరకు నిత్యనూతనంగా సేవలు అందిస్తోన్న సంస్థ ఆర్య సమాజ్. ఎక్కడో ఒక్క సంస్థగా ఉద్భవించి.. ప్రతీ రాష్ట్రంతో పాటు ఇప్పుడు...
తాగుబోతునాయళ్లు.. వీళ్లని నమ్ముకుని ఏ పని చేసినా.. అది బూడిదలో పోసిన పన్నీరే.. ఎంత సేపు మద్యం మీదే ధ్యాస తప్ప.. పని మీద కించిత్ అలోచన కూడా ఉండదు అని మన తాత, నాయినమ్మలు ఎవరైనా తిటుడుంటే.. అయ్యే పాపం...
ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవకతవకలపై ఇదివరకే సీబిఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిపోడియా ఇంటిపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుతో టీఆర్ఎస్ నాయకులకు సంబంధాలు ఉన్నాయన్న విషయంలో లోటుపాట్లను చూసుకునేందుకు సీబిఐ తరువాత ప్రస్తుతం ఎన్ ఫోర్స్...
రైల్వేస్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ ఫీజు మాత్రమే జేబుల్ని గుల్ల చేస్తోందని మనకు తెలిసిన విషయమే. ఈ చార్జీలను తగ్గించాలని ఏకంగా రాష్ట్రమంత్రి కేటీఆర్ స్వయగా అప్పటి రైల్వే మంత్రిత్వశాఖకు, మంత్రికి కూడా ఉత్తరాలను రాశారు. సరిగ్గా అలాంటి ఘటనే కాకపోయినా.....
కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ (సివిసీ)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఖాళీలను సకాలంలో భర్తీ చేయకపోవడం పట్ల కేంద్రప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం శ్రీముఖాలు జారీ చేసింది. తక్షణం సీవిసీలో ఉద్యోగాలను పారదర్శకంగా...
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన తనను టీటీడీ సిబ్బంది దారుణంగా అవమానించారని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నటి అర్చన గౌతం ఆరోపించారు. తన నుంచి డబ్బులు తీసుకుని కూడా తనకు టికెట్ కేటాయించలేదని అమె అరోపణలు చేశారు....
27 ఏళ్లుగా దేశంలో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఐదువేల కార్లును చోరిచేసిన కరుడుగట్టిన నేరగాడి గురించి మీకు తెలుసా.? నేరాలకు పాల్పడటమే కాదు సార్ లో సరసశృంగార రసాలు కూడా ఎక్కువే....
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సంభ్రమాశ్చర్యకర దృశ్యం కనువిందు చేసింది. అరుదైన దృశ్యాలు మెరుపు వేగంతో సంభవించి అదృశ్యమైవుతుంటాయి. కానీ ఇక్కడ అవిష్కృతమైన దృశ్యం ఏకంగా మూడు నిమిషాల పాటు కొనసాగింది. స్థానికులు ఈ అసక్తికర దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించుకునేంత...
కంచె చేను మేసిన చందంగా తిన్న ఇంటి వాసలు లెక్కిపెట్టిన ఓ ఎస్బీఐ సీనియర్ ఉద్యోగిపై సీబిఐ కేసు నమోదు చేసింది. ఎస్బీఐలో క్యాషియర్గా పనిచేస్తున్న సదరు సీనియర్ ఉద్యోగి ఆ బ్యాంక్ శాఖ నుంచి ఏకంగా రూ. 5.23 కోట్ల...