ఓ చిన్నారి లిప్టులో ఒంటరిగా వెళ్తున్నాడంటే.. అతడ్ని చూసి చూడగానే పక్కనున్నవారు పలకరిస్తారు.. లేదా కనీసం ఓ చిన్న చిరునవ్వు అయినా నవ్వుతారు. ఈ రెండు చేయని వారు ఏదో విషయమై చింతిస్తూ ఉండాలి లేదా.. వారిని మరేదో విషయం బాధిస్తూ...
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప-ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమై తమ స్థానాన్ని తిరిగి నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే.. పార్టీ శ్రేణులు కూడా అందుకు అనుగూణంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా, కార్యకర్తలను ఉత్తేజపర్చే విధంగా...
నర్సాపూర్ పార్లమెంటరీ సభ్యుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు సందర్భంగా ఆయనను టార్చర్కు గురి చేశారనీ, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు...
సెక్యూరిటీ పరిశోధకులకు గూగుల్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. తన ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ అయిన ‘గూగుల్ ఓఎస్ఎస్’లో లోపాలను గుర్తించిన ఎథికల్ హ్యాకర్లకు భారీ పారితోషకం ఇస్తానని ప్రకటించింది. తన ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ లో బగ్స్ ను...
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగి ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు. తాను కూర్చున్న కుర్చీలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అయితే అతిని అదృష్టం బాగుంది. ఆయన ఎదురుగా కూర్చుంది వైద్యనారాయణుడు. ఔనా వైద్యో నారాయణో హరి అన్నట్లుగానే ఆయన ఎదురుగా కూర్చున్న...
జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ సెక్టార్ లో పాకి్స్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేసిన పోలీసులు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ముష్కరులు...
ప్రజలకు శాంతిభద్రతలను అందించాల్సిన పోలీసులే ఏదో చిన్న విషయమై వారిలో వారే కొట్టుకునే ఘటనలు అప్పడప్పుడు మనకు కనబడుతుంటాయి. ఎవరైనా కొట్టుకుంటుంటే వారిని అపి.. సముదాయించి ఇళ్లకు పంపించాల్సిన పోలీసులు వారిలో వారే తన్నుకు చస్తుంటే.. వారిని విడిపించడానికి అక్కడే ఉన్న...
రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. భవిష్యత్తులో నిశబ్దంగా దూసుకెళ్లే బుల్లెట్ బైక్లు...
టాలీవుడ్ అగ్రనటీమణుల్లో ఒకరైన రష్మిక మందన్నా తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గుడ్బై’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ బామ.. పుష్ఫ చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. అయినా నేరుగా బాలివుడ్ లోకి అడుగుపెట్టిన చిత్రం మాత్రం...
టీమిండియా ప్లేయర్ సురేశ్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రెండేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రైనా.. తాజాగా తన అభిమానులను మరింత షాక్ కి గురిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ తాను వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు....