మాల్దీవుల ప్రభుత్వం మాలె ఎయిర్పోర్టు కాంట్రాక్టును రద్దు చేసిన నేపథ్యంలో తాము వారినుంచి 80 కోట్ల డాలర్ల(దాదాపు రూ.4,100 కోట్లు)కు పైగానే నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తామని జీఎంఆర్ పేర్కొంది. అయితే, అక్కడి ప్రభుత్వం మాత్రం తాము అంత చెల్లించాల్సిన అవసరం లేదని... జీఎంఆర్ ఖర్చు చేసిన వ్యయం, కాంట్రాక్టుకు సంబంధించిన లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ను జరిపిస్తామని కొత్త మెలిక పెట్టింది. జీఎంఆర్ అడుగుతున్నదానిలో సగానికంటే తక్కువే ఇవ్వాల్సిరావచ్చని తాము భావిస్తున్నట్లు చెబుతోంది. ‘నష్టపరిహారం మొత్తం 80 కోట్ల డాలర్లకు పైగానే ఉంటుందని సూచనప్రాయంగా చెబుతూ మాల్దీవుల ప్రభుత్వానికి మేం ఒక లేఖను పంపాం. ఇది మా ప్రాథమిక అంచనా మాత్రమే. కోల్పోనున్న లాభాలు, విభిన్న గణాంకాలు, ఇతరత్రా అంశాల ఆధారంగా తుది మొత్తాన్ని నిర్ణయిస్తాం’ అని జీఎంఆర్(ఎయిర్పోర్ట్స్) సీఎఫ్ఓ సిద్ధార్థ్ కపూర్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more