ఈరోజు చరిత్రలో నిలిపోతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఈరోజు లోక్ సభలో.. తెలంగాణ బిల్లుపై తొలిసారి ఏకదాటిగా నాలుగు గంటలు మాట్లడే సమయం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అథినేత్రి సోనియా గాంధీ ఎన్ని గంటలు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, తెలంగాణ సమస్యపై ఏం చెబుతారని, ఆంద్రప్రదేశ నాయకులు , దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. సోనియా ప్రసంగం పైనే రెండు ముఖ్యమైన ఘట్టలకు ఆఖరి రోజు అవుతుంది.
సోనియా గాంధీ 2004లో కరీంనగర్ జిల్లా మొదటి సారి తెలంగాణ పై మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు లోక్ సభలో తెలంగాణ పై మాట్లాడటానికి సిద్దమవుతుంది. అయితే తెలంగాణ పై సోనియా గాంధీ ఈరోజు అంతిమ తీర్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సోనియా గాంధీ అంతిమ తీర్పుతో.. ఆంద్రప్రదేశ్ విడిపోవటం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఆఖరి రోజు కావటం, అన్నింటికి ఒకే రోజు కావటంతో.. రాజకీయ నాయకుల్లో ఆందోళన మొదలైంది.
తెలంగాణ పై సోనియా గాంధీ అంతిమ తీర్పు ఏమిటి? తెలంగాణ ఇస్తే.. సీమాంద్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తుంది? సోనియా గాంధీ ప్రసంగాన్ని సీమాంద్ర ఎంపీలు , సీమాంద్ర మంత్రులు వింటారా? లేక అడ్డుకుంటారా? రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రోజు ఆఖరి రోజు అని రాజకీయ నాయకుల్లో ప్రచారం జరుగుతుంది.
ఈరోజు సీఎం కిరణ్ ఎన్ని గంటలకు రాజీనామా చేస్తారు? అనే ప్రశ్నలకు జవాబుల కోసం రాజకీయ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సోనియా గాంధీ అంతిమ తీర్పుతో.. తెలంగాణ రాష్ట్రం వస్తుందని.. తెలంగాణ ప్రజలు , తెలంగాణ నాయకులు ఆనందంగా ఉన్నారు. అలాగే సీమాంద్ర నాయకులు సోనియా గాంధీ అంతిమ తీర్పుతో.. ఆంద్రప్రదేశ్ రెండు ముక్కలు అవుతుందని సమైక్య వాదులు ఆందోళన చెందుతున్నారు.
సోనియా గాంధీ అంతిమ తీర్పుతో సిఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పటానికి సిద్దంగా ఉన్నారు. అయితే సీమాంద్ర నాయకులు, సమైక్య వాదులు .. తెలంగాణ బిల్లు ను అడ్డుకోవటానికి చివరి ప్రయత్నం చేయటానికి సిద్దంగా ఉన్నారు.
సీమాంద్ర నాయకులకు.. ఇదే చివరి అవకాశం, ఇదే చివరి రోజు అవుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఈరోజ 12 గంటల తరువాత లోక్ సభలో సోనియా గాంధీ అంతిమ తీర్పు లో ఏం జరుగుతుందో చూద్దాం...
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more