రిషబ్ పంత్.. దేశవాళీ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ జట్టుకు ఎంపిక కాకుండానే అటు కామేంటేటర్ల చేత, ఇటు అభిమానుల చేత, మరోవైపు సహచర అటగాళ్ల చేతకూడా ఔరా అనిపించుకుంటున్నాడు. గతేడాదే ఫస్ట్ క్లాస్ల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ యువ క్రికెటర్ అవకాశం దొరికిందే తడవుగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఈ ఏడాది తన ఖాతాలో రెండు రికార్డులను వేసుకున్న అతడు సంతోషంగా వున్నాడు.
అవేంటనేగా మీ సందేహం. ఒకటి అండర్-19 వరల్డ్ కప్ లో18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడమైతే, ఈ రంజీ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో మెరిసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోఆ ఘనతను సాధించిన నాల్గో ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. అయితే తాను సాధించిన ట్రిపుల్ పై రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాను టార్గెట్ పెట్టుకున్న దానికంటే మరోకటి అదనంగా లభించడంతో అనందానికి అవధులు లేవని చెబుతున్నాడు.
ఈ రంజీ సీజన్ లో డబుల్ సెంచరీ సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నానని, దానిని సాధించాలని కృతనిశ్చయంతో వున్నానని.. దానిని సాధించే క్రమంలో తన ఖాతాలోకి ట్రిపుల్ సెంచరీ వచ్చి చేరిందన్నాడు. ఇది నిజంగా చాలా ఆనందం ఉంది. చాలాసార్లు 150 పరుగుల మార్కుకు చేరిన తాను.. డబుల్ చేయాలని సీజన్ కు ముందే అనుకున్నాడు.దానిన సాధించే క్రమంలో తనకు ట్రిఫుల్ సెంచరీ చేయడం అనందాన్నిచ్చిందన్నాడు, అయితే ఇందుకోసం తాను ఎటువంటి దూకుడును ప్రదర్శించలేదని.. తన సహజసిద్ధమైన ఆటనే ఆడానని చెప్పాడు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more