మాట తప్పడు.. మడిమ తిప్పుడు, విజయ వైపే దూసుకుపోవటమే ఒక్కటే జగన్ తెలుసునని ఆ పార్టీ నేతలు.. రివాల్వర్ పేల్చి మరి చెప్పటం జరిగింది. జగన్ నిజంగానే ఎవరికి తలవంచరు అనేది జరిగింది. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రికే.. జగన్ ఓదార్పు పవర్ ఏమిటో చూపించిన విషయం తెలిసిందే. అలాంటి ఇప్పుడు మే నెల 27 తేది వస్తుందంటేనే . భయంతో బిగుసుపోతున్నారని .. పార్టీలోని సినియర్ నాయకులు అంటున్నారు. ఇరవైఏడు అంటే జగన్ అంత భయమా అని ..ఆ తేది గురించి తెలియాని అంటున్నారు.
కానీ సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మే 27 న జగన్ ని సిబిఐ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో ఉంచిన సంగతీ తెలిసిందే. ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత జగన్ కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని బెయిల్ తెచ్చుకున్నాడనే విషయం అప్పట్లో సంచలనం అయ్యింది.
జగన్ సంబంధించిన A6, A5, A4, A3, A2 కు బెయిల్ రాకుండా A1 జగన్ కు బెయిల్ రావడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. సిబిఐ విచారణలో కాంగ్రెస్ ఇన్వాల్వ్ కావటం... బెయిల్ పై సిబిఐ మెతక వైఖరి అవలంబించిందని విమర్శలు ప్రత్యుర్థి పార్టీల నుంచి వచ్చాయి.
అయితే ఇప్పుడు జగన్ అనుకున్నది తారుమారు అయింది. కేంద్రంలో బిజెపి ... రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావాటంతో జగన్ కి బెంగ పట్టుకుందని పార్టీలోని నేతలు అంటున్నారు. అదే తడువుగా బిజేపి ప్రధానమంత్రి అభ్యర్ది మోడిని కలిసి మద్దత్తు ప్రకటించినా మోడీ కేసుల విషయంలో హామీ ఇవ్వకపోవడంతో జగన్ మోహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది.
జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తమ అదినేత ఎన్నాళ్ళు బయట ఉంటాడో తెలియక అయోమయంలో ఉన్నారని తెలుస్తుంది. అవసరమైతే పార్టీ మారాలనే ఉద్దేశంలో పార్టీలోని నేతలు చీకటి రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కి జైలు జీవితం తప్పదు అని ఇప్పటి నుండే తను ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారని సమాచారం. మే 27 అంటే మళ్లీ అరెస్ట్ లాంటి ఉంటాయోమోనని జగన్ ఘోరంగా భయపడుతున్నట్లు పార్టీలోని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more