నిజాయితీ గల నాయకుడు, తెలంగాణ తెచ్చిన వీరుడు, మాటల మాంత్రికుడు, అపరచాణ్యుడు అయిన కేసిఆర్ ను రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి. కేసిఆర్ చేసిన తప్పేంటి? ఆయన లో లోపం ఏమిటి? తెలుగు ప్రజలకు, కొంత మంది రాజకీయ నేతలకు ఇష్టమైన నాయుకుడి పై కామెంట్లు, తిట్లు, శాపనార్థాలు ఎందుకు పెడుతున్నారు? అనే ప్రశ్నలు చదువుకున్న యువకులకు, సామాన్యా ప్రజలకు కలుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత కూడా ..కేసిఆర్ పై రాజకీయ నేతలు ఎందుకు మండిపడుతున్నారు? అంటే రాజకీయ మేథావులు కొన్ని సమాధానాలు బయటపెడుతున్నారు. ఆయన నిజంగా తెలంగాణ అభివ్రు ద్ది కోరుకునే నేత అయితే కుటుంబ పాలనకు తెరతీయ్యకుండా ఉండాల్సింది. అలాగే.. పదే పదే ఆంధ్రా వారి రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేయకుండా సోదరబావం చూపిస్తే బాగుండేది? అంతేకాకుండా రాజకీయ పదవులపై వ్యామోహం లేదంటే.. తన కుటుంబలోని నలుగుర్ని ఎన్నికల బరిలోకి దించటమే ఆయన పెద్ద తప్పు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ పదవులు ఆశ చూపించినప్పటికి ‘‘టీజేసీ ఛైర్మన్ ఫ్రొ. కోదండరాం నాకు పదవులు వద్దు తెలంగాణ ప్రజల అభివ్రుద్ది ముఖ్యం’’ అని కాంగ్రెస్ పార్టీ అధినేతకు సున్నితంగా తిరస్కరించారు. ఇక్కడ నిజమైన తెలంగాణ కోసం ఉద్యమం చేసిన తెలంగాణ బిడ్డగా.. ప్రొ. కోదండరాం కనిపిస్తున్నారు. అదే బాటలో..కేసిఆర్ కూడా చేసి ఉంటే.. ఇలాంటి ఉడుతూపులాంటి విమర్శలకు తావుండేది కాదని రాజకీయ మేథావులు అంటున్నారు.
ఇంకా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చాలా చేసి తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కేసిఆర్ దూరమవుతున్నారు. అందరు తెలంగాణలో దొర పాలన వస్తుందని అంటున్నారు. అసలు దొర అంటే అర్థం తెలిసిన వారు ఎవరు కేసిఆర్ పై కామెంట్ చేయారని రాజకీయ మేథావులు అంటున్నారు.
అసలు దొర అంటే తెలుగు పర్యాయ పద నిఘంటువులో ఉంటుంది. దొర అంటే శ్రేష్టుడు, దిట్ట, మేటి, గొప్పవాడు, ఉన్నతుడు, ఘనుడు, మహత్తరుడు, అధిపతి, అధినేత, పాలకుడు, సేనా నాయకుడు, మొనగాడు, సరివాడు. ఇన్నీ గుణాలు ఉన్న కేసిఆర్.. ఎన్నికల సమయంలో వ్యక్తిగత, రాజకీయ విమర్శలు, మాట తప్పుట లాంటి చేసి, మీ పరువు తీసుకోవద్దని.. రాజకీయ అభిమానులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లే..కేసిఆర్ లో గొప్ప మార్పు వస్తుందని తెలుగుప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more