ఒక నేత బుగ్గలపై చెప్పదెబ్బలు పడుతుంటే.. యువనేతకు మాత్రం ముద్దు గుర్తులు పడుతున్నాయి. బ్రహ్మచారి రాహుల్ గాంధీ బుగ్గలపై ముద్దుల తాకిడి. యువనేత రాహుల్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అయితే రాహుల్ గాంధీ ప్రజలతో కలిసి పోయి కరచాలం చేస్తున్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీకి అనుకొని అనుభవం ఎదురైంది.
పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లా బెహరంపూర్ లో ఎన్నికల ప్రచారం నిమిత్తం రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ మిఠాయి దుకాణానికి వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి వారితో మాటల ముచ్చటి పెట్టారు. అయితే అక్కడి వారు రాహుల్ గాంధీతో మాట్లాడిటానికి వందల మంది పోటీ పడ్డారు.
ఈ సమయంలో ఓ యువకుడు బ్రహ్మఛారి రాహుల్ గాంధీని చూసిన ఆనందలో ఆయన్ని కౌగిలించుకొని, వెంటనే రాహుల్ పాల బుగ్గల పై ముద్దులు పెట్టాడు. దీంతో రాహుల్ గాంధీ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆ యువకుడిని అక్కడిని పక్కకు పంపించారు.
అయితే రాహుల్ గాంధీకి ఊహించని రీతిలో యువకుడి నుండి ముద్దు వేడి తగలటంతో.. కొద్ది సేపు చాలా ఇబ్బంది పడినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
రాహుల్ గాంధీ ఆ మద్య అస్సాంలో ఒక పర్యటన చేయటం జరిగింది. ఆ సమయంలో ఓ మహిళ అభిమాని రాహుల్ గాంధీ బుగ్గలపై ముద్దు పెట్టి, తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మహిళ తరువాత అతిఘోరంగా తన భర్త చేతిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ యువకుడి ముద్దు తో ఏం జరుగుతుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. అప్పుడు మహిళ ముద్దు.... ఇప్పుడు యువకుడు.... ముద్దు...??
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more