President of india to start telugu mahasabhalu

President of India to Start Telugu Mahasabhalu

President of India to Start Telugu Mahasabhalu

President of India to Start Telugu Mahasabhalu.png

Posted: 12/27/2012 07:35 PM IST
President of india to start telugu mahasabhalu

 

ప్రపంచ నాల్గవ తెలుగు మహాసభలు తిరుపతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో  ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జరిగిన జ్యోతి ప్రజల్వనతో తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ప్రధమ పౌరుడు నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్, మంత్రులు, సినీ ప్రముఖులు  పాల్గొన్నారు. తెలుగు జౌనత్వాన్ని చాటుతూ సినారే రాసిన ప్రత్యేక గీతాన్ని ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం పాడి శ్రోతలకు ఒలలాడించారు. అలనాటి మేటి గాయనీమణులు సుశీల, బాలసరస్వతితో పాటు..భూదేవి ప్రార్థనా గీతం ఆలపించారు. జానపద కళాకారుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి... రాష్ట్రంలో తెలుగుకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No new trains for tirupati
Telugu mahasabhalu only 3days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles