కాలినడకన వెళ్లే భక్తులకు ఉచితంగా జారీ చేసే దివ్యదర్శనం టోకన్ల జారీని పరిమితం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పది రోజులు దీన్ని ప్రయోగాత్మకంగా .... అటు తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు మూడేళ్ల క్రితం టోకన్ల జారీ విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా టోకన్లు తీసుకున్న భక్తుల లగేజీ, వసతి ఏర్పాట్లు, తలనీలాలు సమర్పించడం.. శ్రీవారి దర్శనం అన్నీ త్వరగా అయ్యేలా ఏర్పాట్లు చేసింది. దీంతో గతంలో ఐదు వేల వరకు వచ్చే భక్తుల సంఖ్య నేడు ఇరవై వేలకు పెరిగింది. వారాంతాల్లో 30 వేల మంది నడకదారిన చేరుతున్నారు. దివ్యదర్శనం టోకన్ల జారీ పెరగడంతో సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం ఆలస్యం అవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం టోకన్ల జారీని రోజుకు 15 వేలకు కుదించాలని నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more