తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, పాలకమండలికి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. విధివిధానాల్లో ఎవరి పంతం వారు నెగ్గించుకునే ప్రయత్నంలో విభేదాలు తలెత్తున్నాయి. వ్యక్తిగతప్రయోజనాలకోసం భక్తులను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా కాలినడకన వెళ్లే భక్తులను నియంత్రించే ప్రయత్నంలో మరోసారి విభేదాలు పొజూపాయి. కాలినడకన వెళ్లే భక్తులకు 15 వేల టిక్కెట్లను జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయంపై పాలకమండలిమాత్రం అసంతృప్తివ్యక్తం చేసింది. నిన్న జరిగిన పాలకమండలి సమావేశంలో టిక్కెట్లజారీలో పరిమితి విధించవద్దని వారించినా అధికారులు సాధ్యంకాదన్నారు. విధివిధానాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి భక్తులకు శ్రీవారిదర్శనాన్ని సులభతరం చేస్తామని టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more