grideview grideview
  • May 01, 02:23 PM

    మూగ యువతిపై మాజీ సర్పంచ్ రేప్

    మాజీ ప్రజాప్రతినిధి మద్యం మత్తులోమూగ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించిన వుదంతమిది.బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు... రామకుప్పం మండలంలోని ఓ గ్రామంలో బాధితురాలు (25) సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కుళాయిలో నీళ్లు పట్టుకునేందుకు వెళ్లింది.తిరిగి వెళ్తుండగా మద్యం మత్తులో మాజీ...

  • May 01, 02:04 PM

    సీఎం చుట్టూ తిరిగినా ?

    సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీలు నీటి బుడగలేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆయన బి.కొత్తకోటలో మాట్లాడుతూ గతంలో తాము నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై పలుమార్లు కాళ్లరిగేలా సీఎం చుట్టూ తిరిగినా నిధులను మంజూరు...

  • May 01, 12:47 PM

    అంగడి సరుకులా మారిపోతోంది

      శ్రీవారి లడ్డూ మాధుర్యానికే కాదు, పవిత్రతకూ చిహ్నం. రెండు లడ్డూలు తీసుకువెళ్లి ఇంటిల్లిపాదీ పవిత్రంగా ఆరగించే ఈ ప్రసాదం క్రమేపీ అంగడి సరుకులా మారిపోతోంది. తిరుమలలో మాత్రమే విక్రయించాల్సిన లడ్డూలను ఊరూరా తరలించి విక్రయిస్తుండడం వల్ల వాటి పవిత్రతకు భంగం...

  • Apr 29, 12:40 PM

    విఐపి బ్రేక్‌ దర్శనాలు రద్దు

    నేటి నుంచి వేసవి సెలవులు ముగిసేంత వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం తప్ప మిగతా రోజులల్లో సాయంత్ర విఐపి బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టిటిడి చైర్మన్‌ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. తిరుమలలోని టిటిడి కార్యనిర్వహణాధికారి క్యాంపు కార్యాలయంలో ఆయన...

  • Apr 27, 12:01 PM

    మూడు గంటలపాటు దిగ్బంధనం రోగులు ఉక్కిరిబిక్కిరి

    11 రోజుల పాటు శాంతియుతంగా రిలేనిరాహారదీక్షలు చేసిన నాల్గోతరగతి ఉద్యోగులు 12వ రోజు ఉద్యమ బాట పట్టారు. రుయా ఆసుపత్రి ప్రధాన భవనానికి తాళాలు వేశారు. రాకపోకలు జరగకుండా ప్రధాన ద్వారం వద్ద అడ్డంగా దీక్షా శిబిరాన్ని వేశారు. రుయా యాజమాన్యం,...

  • Apr 26, 11:56 AM

    శ్రీవారి ఆలయం మూసివేత

    చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారాలను గురువారం సాయంత్రం 5 గంటలకు మూసివేశారు ఈ గ్రహణం గురువారం అర్దరాత్రి 1.22 గంటల నుంచి 1.55 గంటల వరకు వచ్చింది. దీంతో దాదాపు ఎనిమిది గంటల ముందే ఆలయ ద్వారాలను శాస్త్రోక్తంగా...

  • Apr 24, 12:04 PM

    చిత్తురు జిల్లాకు కురిపించిన సీఎం వర్షం?

    తక్కువ ధరకే పేదలకు నిత్యావసర సరుకులు అందించే 'అమ్మహస్తం' పథకాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా బి. కొత్తపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 'అమ్మహస్తం' పథకం వల్ల చాలా మంది పేదవారికి లబ్ధి కలుగుతుందని...

  • Apr 24, 11:51 AM

    తిరుమలలో భక్తుల ఆందోళన

    నిత్యం భక్తులతో రద్దీతో ఉండే శ్రీవారి ఆలయంలో ఈరోజు భక్తులు ఆందోళనకు దిగారు. సుప్రబాత సేవా అడ్వాన్ స్ టికెట్ కోసం భక్తులు భారీగా క్యూలో నిల్చున్నారు. తిరుమలలో సుప్రభాత సేవా అడ్వాస్ టికెట్ బుకింక్ కౌంటర్ హఠాత్తుగా మూసివేయడంతో ఉదయం...