పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడవది, చివరిదైన టెస్టు మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అజింక్యా రహానే కొత్త మైలురాయిని అందుకున్నాడు కివీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ చేసి క్రీజులో ఉన్న రహానే ఇవాళ తన కెరీర్ లో రెండు వేల పరుగుల క్లబ్ లో చేరాడు. దీంతో టీమిండియా సహచరులతో పాటు అభిమానులు కూడా రహానేకు అభినందనలు తెలిపారు,
టెస్టు క్రికెట్ లో రెండు వేల పరుగులను పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్రీజులోకి రాకముందు రెండు వేల పరుగుల క్లబ్లో చేరుకోవడానికి రహానే కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. మైదానంలో అడుగుపెట్టిన కొద్దిసేపటికే రహానే దాన్ని పూర్తి చేసి, రెండు వేల పరుగుల క్లబ్ లో చేరిన 36వ భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. అయితే రెండేళ్ల క్రితం నుంచి మిడిల్ అర్డర్ లో అడుతున్న రహానే కేవలం 49 టెస్టులలో ఈ ఘనతను సాధించాడు,
తొలి రోజు అట ముగిసే సమయానికి రహానే 79 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో పాటు ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కూడా రహానే నిలిచాడు, ఈ ఏడాది రహానే తన బ్యాటు నుంచి 458 పరుగులు సాధించిన ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు, అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కివీస్ తో ఫైనల్ టెస్టులో శతకాన్ని నమోదు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more