సిడ్నీ టెస్టు సందర్భంగా ప్రేక్షకులు బూతుపురాణం పఠించడంతో ఆగ్రహించిన విరాట్ కోహ్లీ మధ్య వేలు చూపించగా.. మ్యాచ్ అనంతరం సోమవారం గో-కార్ట్ సెషన్కు వెళ్లిన ఇషాంత్ అదే తరహాలో ప్రవర్తించాడు. ఈ రెండు సంఘటనలు పెద్ద ఎత్తునే వివాదాన్ని రేపాయి.
అయితే ప్రేక్షకులకు మధ్యవేలు చూపించి అసభ్యంగా ప్రవర్తించిన విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మల ఉదంతాల్ని ధోనీ చాలా తేలిగ్గా తీసుకు న్నాడు. సరదా సంభాషణలతో వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు. 'ఇషాంత్, కోహ్లీ వేళ్లకు టేప్ అతికించా. ఇప్పుడు వాళ్లిద్దరూ వేళ్లను ఎత్తడానికి సాధ్యంకాదు. అయినా ఇషాంత్, కోహ్లీ మళ్లీ అలాగే ప్రవర్తించాలనుకుంటే ఏమి చేస్తారో చూడాలి' అని వాకాలో ప్రాక్టీస్ సెషన్ అనంతరం ధోనీ వ్యాఖ్యానించాడు. ఇలా అన్ని లైట్ గా తీసుకునే ధోని మ్యాచ్ లని సైతం లైట్ గా తీసుకుంటున్నాడని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more