grideview grideview
  • Dec 16, 10:50 AM

    తెలుగింటిని సుసంపన్నం చేసిన ఋషి బాపు

    కార్టూనిస్ట్‌గా, పెయింటర్‌గా, ఇల్లేస్టేటర్‌గా, రచయితగా, దర్శకుడిగా పలు విభాగాల్లో రాణించిన బాపు అసలు పేరు సత్తి రాజు లక్ష్మీ నారాయణ. 1933, డిసెంబర్‌ 15వ తేదీన నర్సాపురం (వెస్ట్‌ గోదావరి)లో జన్మించారు. బి.కాం., బి.ఎల్‌. పూర్తి చేసిన బాపు తొలుత పొలిటికల్‌...

  • Dec 12, 10:12 AM

    రీల్ హీరో కానీ అంతకు మించిన రియల్ హీరో రజినీకాంత్

    కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ సినిమాలు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు.. డబ్బుకు కొదవే లేదు.. మాటకు తిరుగే లేదు.. అయినా అహాన్ని దగ్గరకు రానీయని వ్యక్తిత్వం, అంతా అభిమానులిచ్చేందేనన్న ఆలోచన స్వభావం.. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన సూపర్ స్టార్...

  • Dec 04, 10:15 AM

    హాకీ మాంత్రికుడు ధ్యాన్‌ చంద్‌

    భారత దేశంలో క్రికెట్‌ గురించి తెలిసినంతగా మిగిలిన క్రీడలు, క్రీడాకారుల గురించి తెలియడం తక్కువ. క్రికెట్‌లో ఫలానా క్రికెటర్‌ ఇన్ని సెంచరీలు సాధించాడు, ఇన్ని ఇన్నింగ్స్‌లు ఆడాడడని ఠక్కున చెప్పేవాళ్లు ఎక్కువ అదే మన జాతీయ క్రీడ హాకీ గురించి, హాకీ...

  • Dec 01, 08:00 AM

    ఆధునిక సాహిత్య యుగకర్త గురజాడ అప్పారావు

    గురజాడ అప్పారావు గారు తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు....

  • Nov 26, 06:08 AM

    మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వర్ఘీస్ కురియన్

    కురియన్‌ శ్వేత విప్లవ పితామహుడు. దేశంలో ఎక్కడైనా అందరికీ పాలు అందుతున్నాయంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే. గ్రామ గ్రామానా పాల ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి పాల నిల్వలతో ప్రపం చానికి ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే ఆయన గాడ్‌ఫాదర్‌. పాలు ఉత్పత్తి చేసే...

  • Nov 17, 01:16 PM

    మరఠ్వాడా ప్రజల అభ్యుదయం కోసం పాటుపడ్డ ఉద్యమనేత

    మరఠ్వాడా ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం పాటుపడ్డ ప్రముఖ ఉద్యమనేత బాల్ థాకరే.. కేవలం మహారాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. జర్నలిస్టు అయిన బాల్‌థాకరే.. 1950వ దశకంలో మరాఠీ మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు...

  • Nov 13, 11:29 AM

    మహాత్మడు... ఆదర్శప్రాయుడు.. ఈ స్వాతంత్ర్య సమరయోధుడు

    మదన్ మోహన్ మాలవ్యా... బ్రిటిష్ రాజ్యంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడిన ఈయన మహాత్ముడిగా, ఆదర్శప్రాయుడిగా పేరుగాంచారు. ఆనాడు భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన ‘సైమన్ కమీషన్’ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమరయోధులతో...

  • Nov 02, 01:33 PM

    ‘కొకు’గా సుపరిచితుడైన ప్రసిద్ధ తెలుగు రచయిత

    తెలుగు రచయితల్లో సుప్రసిద్ధ చెందినవారిలో కొడవటిగంటి కుటుంబరావు ఒకరు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా భావించిన ఆయన.. ఆ తరహాలోనే ఎన్నో రచనలు చేశారు. తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పన్నెండువేల పేజీలకు...