‘‘పేరు చూస్తే గొప్ప.. ఊరు చూస్తే దిబ్బ’’ అన్నట్లు గా కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది? పేరుకు మాత్రం జాతీయ పార్టీ? కానీ ఆ పార్టీ నిండా అవినీతి కప్పలు, శ్రుంగార సర్పాలే ఉన్నాయని నేటి దిగ్విజయ్ సింగ్ రాసలీలల కథ బయట పెట్టింది. కాంగ్రెస్ ‘కొంప’లో కామరాజుల శ్రుంగార కథలు చూస్తే కళ్లు తిరుగుతాయని ఢిల్లీలోని రాజకీయ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
{besps}congressleadersaffairs{/besps}
‘‘ఎనిమిది పదులు దాటిన వయసు వారి నుండి.. పెళ్లి కానీ ప్రసాద్ రాహుల్ గాంధీ వరకు .. అందరు రాసలీలల రాజులే ’’అని ఢిల్లీ ప్రజలు అంటున్నారు.
ముదురు కౌగిలి తివారి సుఖం :
ఆంద్రప్రదేశ్ లో..అడ్డంగా బుక్కైన .80 ఏళ్ల ఎన్డీ తివారీ కౌగిలిలో నలిగిపోయిన 16 ఏళ్ల అమ్మాయిలు ఎందరో అని .. ఆంద్రప్రదేశ్ ప్రజలు అప్పట్లో ఆవేశంగా చెప్పుకున్నారు.
‘‘కాటికి కాలుచాచిన వయసలో కూడా .. కామం.. కామం.. అంటూ మాజీ గవర్నర్ ఎన్టీ తివారీ చేసిన అల్లారి అంత ఇంత కాదని .. ఆంద్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నేతలు తలపట్టుకున్న రోజులు ఉన్నయాని .. కాంగ్రెస్ కార్యకర్తలే అప్పుడప్పుడు జోకులుగా చెప్పుకుంటున్నారు.
శశిథరూర్ లభించిన పుష్కర్ శాంతి:
ఇదే బాటలో.. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్. కేంద్ర మంత్రి గా ఉన్న సమయంలో.. సునంద పుష్కర్ తో ప్రేమయణం సాగించి, ఆ తరువాత పాకిస్థాన్కు చెందిన ‘‘మెహర్తరార్ ’’అనే మహిళా జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ సమయంలోనే.. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ .. ఢిల్లీలోని లీలావతి హోటల్లో అనుమానస్పందగా చనిపోయిన విషయం తెలిసిందే. సునంద మరణం ఇప్పటికి మిష్టరీగానే మిగిలిపోయింది. కానీ శశిథరూర్ లోని కామ కోరికలు ఇంకా తగ్గలేదని..ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.
రాహుల్ గాంధీ రాంగ్ సరసం:
నాలుగు పదులు వయసు దాటిన .. ఇంకా పెళ్లి కానీ ప్రసాద్ గా దేశంలో గుర్తింపు తెచ్చుకున్న యువ నేత రాహుల్ గాంధీ ‘‘చీకట్లో సాగించిన కామ కావ్యం ’’. ఆయన కొలంబియో కుర్రదానితో నడిపిన రసలీలల గురించి అప్పట్లో కథలు కథలుగా దేశ ప్రజలు చెప్పుకున్నారు. పెళ్లి కానీ బ్రహ్మచారిగా చెప్పుకుంటూనే చీకట్లో శ్రుంగారం కార్యక్రమాలు సాగించిన కాంగ్రెస్ నేతలు చాలా మంది ఉన్నారు.
లేటు వయసులో డిగ్గీలో బుసులు కొట్టిన కామం:
నేడు లెటేస్టుగా.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జీగా సోనియా గాంధీ పక్కన చేరిన సీనియర్ నాయకుడు .. దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా) . ఆరుపదుల దాటిన వయసులో కొత్త కోరికలు గుర్రాలైన వేళ. కానీ ఆయనలో.. కామ కోరికలు.. ఆగటంలేదని నిరూపించాడు మన ఢిగ్గీ రాజ. ఆంద్రప్రదేశ ను రెండు ముక్కలు గా చేసే సమయంలో బాగా అలసిపోయి.. ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్ తో సరసల్లాపాలతో సేదా తీర్చుకున్నాడు డిగ్గీ రాజ.
ఒక పక్క సోనియా గాంధీకి ఆంద్రప్రదేశ్ విభజన పై సలహాలు ఇస్తూ.. మరో పక్క .. అమృతా రాయ్ తో రతిక్రీడలో మునిగిపోయాడు.
ఆయన ఆల్రెడీ పెళ్ళయిన ఈ పెద్దమనిషి ఇప్పుడు ఓ టీవీ యాంకర్ తో రెండో పెళ్లికి సిద్దమైపోయాడు. లేటు వయసులో ఈ ఘాటు పెళ్లి చేసుకోని .. హనీమూన్ వెళ్లటానికి .. సోనియా గాంధీ ఫర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమచారం. అమృతా రాయ్ కు పెళ్లైంది, భర్త కూడా ఉన్నాడు. కానీ డిగ్గీ రాజ పరిచయం అయిన తరువాత అతనికి విడాకులు ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతేకాండా మనోడి ముదురు ప్రేమయాణం కథ బయట పడటంతో.. ‘‘తన వ్యక్తిగత విషయాలలో ఎవరైనా చొరబడితే ఒప్పుకోనని కూడా ఈ పెద్దమనిషి ట్విట్ చేసినట్లు తెలుస్తోంది. ’’
68 సంవత్సరాల దిగ్విజయ్ సింగ్ భార్య ఆశా సింగ్ గత ఏడాది అనారోగ్యంతో కన్ను మూసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరుగా చెలామణి అవుతూ, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన 68 సంవత్సరాల ఢిగ్గీ ఇలా చేయడం అందరినీ షాక్కు గురి చేసింది. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అయిన లేటు వయసులో.. ఘాటు కోరికలు తీర్చుకున్న తండ్రిగా చరిత్ర ఎక్కడంతో.. కుటుంబ సభ్యులు సైతం ఛీ కోడుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పుట్టులో.. కామ సర్పాలు ఇంకా చాలా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కామరాజులు చాలా మంది ఉన్నారని ప్రతి పక్షనేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఇలాంటి రతిరాజులకు నిలయంగా మారినట్లు తెలుస్తోంది. ఇలాంటి కామరాజులు.. కామంతో కళ్లు ముసుకుపోయి , ఇప్పుడు ప్రధాని రేసులో ఉన్న బీజేపి నేత నరేంద్ర మోడీ పెళ్లి , ఆయన భార్య విషయం పై రచ్చ రచ్చ చేసి దేశ ప్రజలు ద్రుష్టిలో కాంగ్రెస్ పరువు తీసిన నాయకుల్లో డిగ్గీ రాజా ఒకరు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే.. ఇలాంటి కామరాజాలను పెంచి పోషిస్తున్నది సోనియా గాంధీ అనే అనుమానం దేశ ప్రజలకు కలుగుతుంది. ఈ రోజు డిగ్గీ రాజాలా బయటపడకుండా చీకట్లో స్వర్గం రుచి చూస్తున్న కాంగ్రెస్ నేతలు ఎంతమంది ఉన్నారో అనే సందేహం ప్రజలకు కలుగుతుంది. వీరి పై కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో చూద్దాం.
ప్రజా నేతలే ఇలా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, అమ్మాయిలతో రహస్య జీవితం గడపటం చేస్తుంటే.. ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది ఆలోచించండి? అందుకే పబ్లిక్ లోనే అమ్మాయిలపై గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నాయి. దేశంలోని మహిళల ఆర్తనాధాలు ఘోరంగా వినిపిస్తున్నాయి.
దేశ బాధ్యతలు ఆ మహిళ నేత చేతిలో ఉన్నప్పటికి.. ఆ పార్టీ నాయకులే ఆడవారితో ఆడుతున్న కామ క్రీడాలు కనిపించలేదంటే.. ఆమె ఏ స్థాయిలో కళ్లకు గంతలు కట్టుకొని ఉందో ఇట్టే అర్థమవుతుందని దేశ మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఏమైనా ఇలాంటి నాయకులకు .. ప్రజలే బుద్ది చెబుతారని రాజకీయ మేథావులు అంటున్నారు.
ఈ కామరాజులు , అవినీతి కప్పలు కాంగ్రెస్ లోఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ మంచి రోజులు లేవని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పేరు చిన్న చిన్నగా ప్రజలు మరిచిపోయే స్థితికి ఆ పార్టీ నేతలు తెచ్చిన విషయం స్పష్టం గా కనిపిస్తుంది.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more