కర్ణాటక హోసూరు వద్ద బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.ఈ ఉదయం 7.48 గంటలకు అనికల్ రోడ్డు వద్ద, బెంగళూర్ కు 38 కిలోమీటర్ల దూరంలో రైలులో ఇంజిన్లో హఠాత్తుగా మంటలు వ్యాపించటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్ లో చెలరేగిన మంటల వల్ల నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దాంతో సుమారు 23మంది ప్రయాణికులు గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైలు బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాగా సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన అంబులెన్స్ లు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more