మెగా కుటుంబం నుండి వెండితెరపైకి హీరోలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా హీరోల మద్య పోటీ నెలక్కొంది. ఒక్కరు కాదు.. ఏకంగా మెగా కుటుంబం నుండి .. ఆరుగురు మెగ హీరోలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. అయితే మెగా హీరోలతో సినిమాలు చేయటానికి దర్శకులు, నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. కానీ మెగా హీరోలతో సినిమా అంటే.. అన్ని ఫర్ ఫెక్ట్ గా ఉండాలి.
అయితే ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘‘గోవిందుడు అందరి వాడేలే’’ సినిమా టీజర్ విడుదలైంది. గోవిందుడు అందరి వాడేలే సినిమా టీజర్ తో మెగా అభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ విడుదల చేసిన టీజర్ పై నటుడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో కామెంట్లు చేయటం జరిగింది.
ఇంతకీ వరుణ్ తేజ్ ఏమని కామెంట్ చేశాడో తెలుసా? రామ్ చరణ్ అన్న మళ్లీ తెరపైకి వచ్చాడు. గోవిందుడు అందరివాడేలే సినిమా టీజర్ చాలా కలర్ పుల్ గా ఉంది. అంతేకాదు చాలా సినిమా చూడాలనే ఎక్సైటింగ్ ఉంది. అయితే అన్నయ్య చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అనే అనుమానం అందరికి ఉందని , గోవిందుడు సినిమా చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కామెంట్ చేశారు.
రామ్ చరణ్ అన్నయ్య సినిమా టీజర్ చూసి వరుణ్ తేజ్ స్పందించిన తీరు అందర్ని ఆకట్టుకంటుంది. నిజంగా వెండితెరపై కనిపించక ముందే.. శభాష్ హీరో అనిపించుకున్నాడు. గోవిందుడు అందరి వాడేలే సినిమా టీజర్ చూసి ఒక సినిమా అభిమానిగా స్పందించిన తీరు మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ఈ సపోర్టు ఎల్లప్పడు ఉండాలని మెగా అభిమానులు , టాలీవుడ్ పెద్దలు, దర్శకులు, నిర్మాతలు కోరుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more