Telangana leader reach assembly on foot

telangana agitation, t jac, trs party, harish rao, kodandaram

telangana leader reach assembly on foot

trs-protest.png

Posted: 03/22/2013 08:56 AM IST
Telangana leader reach assembly on foot

ఈరోజు శాసన సభకు హజరవటానికి పాదయాత్రతో రావటానికి తెలంగాణా రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇది నిరసన పాదయాత్ర.  నిన్న తెలంగాణా వాదులు నిర్వహించిన సడక్ బంద్ కార్యక్రమంలో అనవసరంగా నాయకులను అరెస్ట్ చేసారంటూ నిరసిస్తూ తమ నిరసనను ఈ విధంగా ప్రకటించటానికి తెరాస నిర్ణయించుకుంది.  

ఉద్యమ అణచివేతకు కిరణ్ కుమార్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, అది ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేవిధంగా ఉందని, ఈ విషయం మీద ఈ రోజు ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తామని తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు.  

నిన్న సడక్ బంద్ లో నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ తెలంగాణా ప్రాంతమంతా నిరసనలు చేపట్టాలని తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap assemblypng
Italy agrees to return mariners to face indian court case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles