Yadagirigutta sri lakshminarasimha swamy temple

Yadagirigutta Sri Lakshminarasimha Swamy Temple,ri Lakshmi Narsimha Swamy Vari Devastanam, BJP leaders, sri ram nagar, Hotel, Ghatu Road, Srinivasa rao,

Yadagirigutta Sri Lakshminarasimha Swamy Temple

Yadagirigutta.gif

Posted: 01/18/2012 02:37 PM IST
Yadagirigutta sri lakshminarasimha swamy temple

Yadagirigutta

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన యాదగిరి కొండపై అన్యమత ప్రచారం చేస్తున్న ఇద్దరికి బీజేపీ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. స్థానిక శ్రీరాంనగర్‌లో కొన్ని నెలలుగా నివాసముంటున్న గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెద్దపాలెంకు చెందిన తొమ్మాట కిరణ్ కుమార్, మచిలీపట్నానికి చెందిన ఫాస్టర్ నర్సింహ శాస్త్రి అలియాస్ జేమ్స్ కొండపైఉన్న పున్నమి హోటల్‌ను వేదికగా చేసుకొని మత ప్రచారం ప్రారంభించారు.
వీరిద్దరు కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డు వెంట ఉన్న హోటల్ పక్క నుంచి వెళ్తున్న భక్తులకు శిలువ చూపుతూ మతం గురించి వివరిస్తుండగా స్థానికులు బీజేపీ కార్యకర్తలకు సమాచారమిచ్చారు. దీంతో బీజేపీ, కిసాన్ మోర్చా నేతలు రచ్చ శ్రీనివాస్, గుంటిపల్లి సత్యనారాయణ కార్యకర్తలతో వెళ్లి నిలదీశారు. మొదట ప్రచారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించిన ఇరువురు..తర్వాత హోటల్ కార్మికురాలు శంకరమ్మను కలవడానికి వచ్చామని బుకాయించారు. దీంతో వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు ఇద్దరికి దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని పంపించేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cruise ship survivors from hyderabad stranded in rome hotel
Jupally demands water for mahabubnagar district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles